మెదక్ అర్బన్, ఫిబ్రవరి 24 : మార్చి 12న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి సంతోష్కుమార్ కక్షిదారులకు సూచించారు. గురువారం మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో న�
రామాయంపేట మున్సిపల్ పట్టణ వాసులు, గిరిజన తండా వాసులు సీజనల్ వ్యాధులకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ తెలిపారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా తనకు ఫోన్ గాని లేక మ�
సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రూ.364 కోట్ల నిధులు విడుదల చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణఖేడ్లో జరిగిన బహి�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం మల్లన్న ఆలయ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో కొమురవెల
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రహదారి భద్రత, రైల్వేస్ అడిషనల్ డీజీపీ సందీప్ శాండిల్య సూచించారు. బుధవారం వర్చువల్ పద్ధతిలో రహదారి భద్రతపై జిల్లా అధికారులకు శిక్షణా కార్యక్రమ�
మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్ పర్యాటకాభివృద్ధి దిశగా కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ స�
మన ఊరు-మనబడికి ఎంపికైన పాఠశాలలకు ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తున్నదని దానికి సంబంధించిన వివరాలను తెలుపాలని రామాయంపేట మండల విద్యాధికారి గంగాబాయి, ఎంపీడీవో.యాదగిరిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీని�
రామాయంపేట బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. సోమవారం బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, పద్యాలు, ఉపన్యాస పోటీలను నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి �
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా గజ్వేల్, సిద్దిపేట కంటే అందోల్ ని యోజకవర్గానికే ఎక్కువగా 1.70 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇదంతా అందోల్ నియోజకవర్గ ప్రజలు, ఎమ్మెల్యే �
కాయకల్ప అవార్డుకు గజ్వేల్ ఏరియా దవాఖాన మరోసారి సిద్ధమైంది. రాష్ట్రస్థాయిలో పరిశీలనకు ముందుగా నిర్వహించే థీర్ అసిస్మెంట్ సోమవారం నిర్వహించటానికి తాండూరు దవాఖాన వైద్యాధికారుల బృందం రానున్నది.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి అన్నారు. తొగుట మార్కెట్ అభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో రూ.40 లక్షలు మంజూరు చేయించి �
పురపాలికల అభివృద్ధికి పురపాలికలే ట్యాక్స్ల రూపంలో నిధులను సమకూర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం రామాయంపేట మున్సిపల్ బడ్జెట్ సర్వసభ్య సమావేశానికి విచ్చేసిన అదనపు క�