మహాశివరాత్రిని పురస్కరించుకొని తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీ మాత సన్నిధిలో జరిగే జన జాతర నేటి నుంచి ప్రారంభంకానున్నది.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో అన్ని శైవక్షేత్రాలు, శివాలయాలు ముస్తాబయ్యాయి. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులోని కోయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆల�
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని బాగుపడాలని, సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా లబ్ధ్దిదారులు వివిధ ఉపాధికి అవసరమైన వాటిని ఎంచుకోవాలని మెదక్ ఎమ్మె
ఐదేండ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు మూడు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి పంపిణీ మెదక్/ మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట రూర ల్, ఫిబ్రవరి 27: మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో �
పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లపై అధికారుల దృష్టి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 93.79 శాతం పూర్తి టార్గెట్ రూ.9కోట్ల 76 లక్షలు.. ఇప్పటి వరకు రూ.8 కోట్ల 51లక్షల 28వేలు వసూలు మార్చి 31వరకు వందశాతం టార్గెట్ పూర్తి చేసేలా
మూడు రోజుల పాటు జాతర 15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ, అధికారులు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆలయం పాపన్నపేట, ఫిబ్రవరి27:మహాశివరాత్రి పర్వదినానికి పవిత్ర పుణ్యక్షేత్�
జోరుగా మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి రోడ్డు సర్వే మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70కిలోమీటర్లు సిద్దిపేట, ఎల్కతుర్తి వరకు 100 ఫీట్ల రోడ్డు త్వరలోనే మొదలు కానున్న ఆర్అండ్బీ రోడ్డు పనులు రామాయంపేట, ఫిబ్రవరి 27: �
మల్లన్నసాగర్ స్లీవ్ నుంచి వాగులోకి నీళ్లు భూగర్భ జలాల వృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయం కూడవెల్లి పరీవాహక పాంత్రంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్ర
రూ. 49 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ బ్రిడ్జి పనులు పూర్తికావడంతో రాకపోకలు షురూ త్వరలోనే అధికారికంగా ప్రారంభం అమీన్పూర్, ఫిబ్రవరి 27: ఎన్నో ఏండ్ల నాటి కల టీఆర్ఎస్ సర్కారు నె�
ఐదేండ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు సంగారెడ్డి జిల్లాలో 1,86,190 మంది చిన్నారులు 36 మొబైల్బృందాలు, 1,119 బూత్ల ఏర్పాటు మెదక్ జిల్లాలో 73,450 మంది చిన్నారులు సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 26: పోలియో రహిత సమాజమే లక