మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష, ఏండ్ల నాటి కల నెరవేరే సమయం సమీపిస్తున్నది. ఇక్కడి ప్రజలు మరికొద్ది రోజుల్లో రైలుకూత వినబోతున్నారు. త్వరలోనే మెదక్ మార్గంలో రైలు సేవలను ప్రారంభించడానికి అధికారులు సన్నాహాల�
బుర్రకథలు, భజనలు, చిరుతల రామాయణం, కోలాటాలు, జడకొప్పు, హరికథలు, జానపద గేయాలు, వీధి నాటకాలు, భాగవతాల ప్రదర్శనలతో ఒకనాడు పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మాతా శిశు సంరక్షణ కేంద్రం మెదక్ జిల్లా కేంద్రానికి కిలోమీటర్ దూరంలో రూపుదిద్దుకుంటున్నది. ఎంసీహెచ్ నిర్మాణంతో తల్లీబిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రం చేగుంటతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీ పర్యటించారు.
రైతుల సంక్షేమానికి యాసంగిలో ఇతర పంటలు సాగు చేయాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలిస్తున్నది. రైతులు సంప్రదాయ సాగును పక్కన పెట్టి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తూ లాభాలు పొందే ప్ర�
గ్రామాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఊట్ల గ్రామంలో మూడు రోజుల పాటు జరిగే మల్లన్న జాతరకు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి బుధవారం హాజ�
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం జనారణ్యంగా మారింది. మహాశివరాత్రి రోజున ప్రారంభమైన అమ్మవారి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు తిలకించేందుకు �
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు మంచి ఫతితాలిస్తున్నాయి. మండలంలోని రుక్మాపూర్లో ఏర్పాటు చేసి న పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను హరితహారంలో భాగంగా నాటారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని చిలిపిచెడ్ మండల పరిధిలోని చండూర్ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివనామస్మరణ, భక్తి భజనలతో, శివపార్వతుల కల్యా ణం,శివలింగానికి అభిషేకాలు ప్రధాన పూజారులు మురళీధర్శర్మ, నాగ�
దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట ఏటా ఏడుపాయల జాతరకు రూ.కోటి నిధులు మహా శివుడి ఆశీస్సులతో కాళేశ్వరం కట్టుకున్నాం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు సస్యశ్యామలం అవుతాయి విలేకరుల సమావేశంలో �