అయ్యో..శాన్వీ ఎయిర్గన్ మిస్ ఫైర్తో చిన్నారి శాన్వీ మృతి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామ శివారులోని ఫౌంహౌస్లో ఘటన బతుకుదెరువుకు వచ్చి బిడ్డను కోల్పోయిన వలస కుటుంబం జిన్నారం, మార్చి 16:
19 నుంచి 23 వరకు కూచన్పల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహణ 11 యజ్ఞ కుండలు.. 55 మంది రుత్వికులు 110 మందితో చండీ సప్తశతి యాగంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాతో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి,
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెగ్యులర్ కానున్న 596 మంది నెరవేరనున్న ఏండ్ల నాటి కల ఆనందోత్సాహాల్లో అధ్యాపకులు, వారి కుటుంబాలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు ఏండ్లుగా చాలీ�
సిద్దిపేట టౌన్, మార్చి 15 : నిరుద్యోగ యువతీ యువకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన స్టడీ సర్కిళ్లు సత్ఫ
వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందండి నాణ్యమైన వస్తువులు, సేవలను పొందే హక్కు ఉంది మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ 2019 వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ ర�
నర్సాపూర్లో మూడు ఎకరాల్లో 460 మొక్కల పెంపకం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సాగుకు శ్రీకారం రైతు సూరారం నర్సింహులు ముందడుగు లాభాలు వస్తాయని ధీమా.. ఆసక్తి ఉన్నవారికి సలహాలు ఇస్తానని వెల్లడి నర్సాపూర్, మార్చి 15 :
జిల్లా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షుడు పర్స శ్రీనివాస్ రామాయంపేట, మార్చి 15: సీఎం కేసీఆర్కు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఫీల్డ్ అసిస్టెంట్లు జీవితకాలం రుణపడి ఉంటారని ఉపాధిహామీ ఫీల్డ
నర్సాపూర్,మార్చి15: దేశంలో నిరంకుశ పరిపాలన చేస్తూ కార్మికులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులను గురి చేస్తున్న కేంద్రప్రభుత్వం నుంచి దేశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీఐటీయూ కార్యదర్శి మల�
ఫీల్డ్ అసిస్టెంట్లు తిరిగి విధుల్లో చేరాలి సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో బస్తీ పర్యటన సంగారెడ్డి, మ�
జహీరాబాద్, మార్చి 15: గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేసేందుకు పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పని చేయాలని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం జహీరాబాద్ డివ�