లోక కల్యాణార్ధం సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి కూచన్పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర మహా చండీయాగం ఆదివారం రెండో రోజుకు చేరింది.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 20 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకోవాలి.. ఓటమి సైతం విజయంతో సమానమేనని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిరంతర సాధనతో అపజయాలను సైతం విజయాలుగా సొం
పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారి, త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కాల్వల్లో పరుగులు తీసిన గంగమ్మ కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి హరీశ్రావు కూడవెల్లి వాగు, యాదాద్రి జిల్లా గండి చెరువుకు పరవళ్లు తొక్కిన జలాలు వర్గల్ మండలం కొండపోచ�
మున్సిపల్ పన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ మెదక్ బల్దియా లక్ష్యం రూ. 4 కోట్ల 4లక్షలు వసూలు చేసినది.. రూ. 3కోట్ల 8 లక్షలు ఆరు బృందాలుగా ఇంటింటి వసూలు గడువులోగా చెల్లించకుంటే ఆస్తుల జప్తు.. మెదక్ మున్సిపాలిటీ
మెదక్రూరల్, మార్చి19: కొండెక్కిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండగలకు, పబ్బాలకు, ఆదివారం వస్తే అలవాటుగా చాలామంది నాన్వెజ్ తిందామనుకుంటారు. కానీ ధరలు పెరగడంతో సామాన్యులు చికెన�
ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నాగన్పల్లి ఎంపీఎస్ విద్యతోపాటు క్రీడల్లోనూ రాణిస్తున్న విద్యార్థులు కార్పొరేట్కు దీటుగా విద్యా బోధన పేదలకు పూర్వ విద్యార్థుల చేయూత రాయికోడ్, మార్చి19: ఇంగ్లిష్ మీడియం చద
శనగల కొనుగోలు కేంద్రాలకు రైతుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని రాష్ట్ర ప్రభత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయడానికి ఈ కేంద్రాలు ఏర్పాటు చేయ�