హైదరాబాద్ మహానగరం విస్తురిస్తున్నందున ప్రభుత్వం హెచ్ఎండీఏ లే అవుట్కు ఆదేశాలు ఇచ్చిందని తహసీల్దార్ అన్నారు. సోమవారం కంది మండ లం ఆరుట్ల గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 133లో ఉన్న 120 ఎకరాల్లో రైతు�
సీఎం కేసీఆర్, కేసీఆర్ కిట్ పథకం ప్రారంభించినప్పటి నుంచి మెదక్ జిల్లాలోని సర్కారు దవాఖానలు కాన్పులతో కళకళలాడుతున్నాయి. గర్భిణుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని తీసుకువచ్చిం�
లోక కల్యాణార్ధం సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి కూచన్పల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర మహా చండీయాగం ఆదివారం రెండో రోజుకు చేరింది.
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 20 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకోవాలి.. ఓటమి సైతం విజయంతో సమానమేనని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. నిరంతర సాధనతో అపజయాలను సైతం విజయాలుగా సొం
పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారి, త్వరలోనే కొత్త వెలుగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
కాల్వల్లో పరుగులు తీసిన గంగమ్మ కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలు విడుదల చేసిన మంత్రి హరీశ్రావు కూడవెల్లి వాగు, యాదాద్రి జిల్లా గండి చెరువుకు పరవళ్లు తొక్కిన జలాలు వర్గల్ మండలం కొండపోచ�
మున్సిపల్ పన్ను వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ మెదక్ బల్దియా లక్ష్యం రూ. 4 కోట్ల 4లక్షలు వసూలు చేసినది.. రూ. 3కోట్ల 8 లక్షలు ఆరు బృందాలుగా ఇంటింటి వసూలు గడువులోగా చెల్లించకుంటే ఆస్తుల జప్తు.. మెదక్ మున్సిపాలిటీ
మెదక్రూరల్, మార్చి19: కొండెక్కిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. పండగలకు, పబ్బాలకు, ఆదివారం వస్తే అలవాటుగా చాలామంది నాన్వెజ్ తిందామనుకుంటారు. కానీ ధరలు పెరగడంతో సామాన్యులు చికెన�