దేశ ప్రజానీకంపై ఆర్థికభారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.భాస్కర్ అన్నారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలపెంపునకు నిరసనగా సీపీఎం ఆధ�
మెదక్ మం డలంలోని రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, మంబోజిపల్ల్లి, మాచవరం గ్రామాల్లో ఆదివారం గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం సమర్పించారు. సాయంత్రం అమ్మవార్లకు బోనా లు, ఎండ్లబండ్ల ఊరేగింపు �
ఉగాది పండుగకు సిద్ధమైన తెలుగు లోగిళ్లు ఆలయాల్లో పంచాంగ శ్రవణాలకు ఏర్పాట్లు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ప్లవనామ సంవత్సరం వీడ్కోలు చెబుతూ శుభకృత్ నామ సంవత్సరానికి �
దళితబంధుతో ఆర్థిక స్వావలంబన దళితులు దేశానికి ఆదర్శంగా నిలవాలి ప్రతి యూనిట్ విజయవంతం కావాలి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనది పరిశ్రమలు మూడు షిప్ట్లు నడుస్తున్నాయి పారిశ్రామికవాడల్లో కార్మి
ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు నేడు పంచాంగ శ్రవణ కార్యక్రమాలు పెద్దశంకరంపేట/ చిన్నశంకరంపేట/ మెదక్ రూరల్, ఏప్రిల్ 1 : ఉగాది పండుగ పురస్కరించుకొని పెద్దశంకరంపేట పట్టణంలోని దుర్గామాత ఆలయాన్ని ఉత్సవ�
రాతి గుహల్లో వెలసిన కూచాద్రి వేంకటేశ్వరస్వామి తిరుమలలో కంటే ముందు కూచన్పల్లిలో వెలసిన వేంకటేశ్వరుడు దక్షిణ భారతదేశంలోనే అరుదైన దేవాలయం నేటి నుంచి జాతర ప్రారంభం హవేళీఘనపూర్, ఏప్రిల్ 1 : మెదక్ జిల్లా
పటాన్చెరు, ఏప్రిల్ 1: నిరుద్యోగ యువత పట్టుదలతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సౌజన్యంతో జిల్ల�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4274 మంది విద్యార్థులు హాజరు 1372 మంది విద్యార్థులు గైర్హాజరు వర్గల్/ రామాయంపేట/ నర్సాపూర్/ నారాయణఖేడ్/ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 30: జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో 2022-23వ విద్య�
పెరుగనున్న టోల్ ప్లాజా రుసుంతో వాహనదారులకు అవస్థలు తప్పవు. ఏప్రిల్ 1నుంచి టోల్ప్లాజాల వద్ద చెల్లించే రుసుం గతంలో ఉన్నదాని కంటే భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదని, పంజాబ్, హర్యానా తరహాలోనే ఇక్కడ కూడా వెంటనే కొనుగోలు చేయాలని బుధవారం సంగారెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ల్లో �