స్థలాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సంగారెడ్డి, ఏప్రిల్ 5: తెలంగాణ రైతులు పండించిన ధాన్యం సేకరణకు కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుం�
తొలి విడతగా ఉత్తర భాగంలో 158 కిలోమీటర్లతో నిర్మాణం సింహభాగం జిల్లా మీదుగా వెళ్లనున్న రోడ్డు భూసేకరణకు గెజిట్ విడుదల గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, సంగారెడ్డి, అందోల్, జోగిపేట ఆర్డీవోల ఆధ్వర్యంలో భూసేక
మండుతున్న ఎండలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో జనం ఎండల నుంచి కాస్త ఉపశమనం క�
మంత్రి కేటీఆర్ పిలు పు మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లో చేపట్టారు. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాక వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేంద
స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన వ�
అనేక రంగాల్లో అణుశక్తిని వినియోగిస్తున్నట్లు రేడియో కెమిస్ట్రీ-ఐసోటోప్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.కన్నన్ తెలిపారు. సోమవారం గీతం స్కూల్ ఆఫ్ సైన్సెస్లో ‘రేడియో కెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్
దేశ ప్రజానీకంపై ఆర్థికభారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.భాస్కర్ అన్నారు. పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలపెంపునకు నిరసనగా సీపీఎం ఆధ�
మెదక్ మం డలంలోని రాజ్పల్లి, తిమ్మక్కపల్లి, మంబోజిపల్ల్లి, మాచవరం గ్రామాల్లో ఆదివారం గ్రామస్తులు గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం సమర్పించారు. సాయంత్రం అమ్మవార్లకు బోనా లు, ఎండ్లబండ్ల ఊరేగింపు �