డయాగ్నోస్టిక్ సేవల కోసం కాంటినెంటల్ దవాఖానతో ఒప్పందం ఐఐటీ హైదరాబాద్లో ముగిసిన ఎలాన్ వేడుకలు సంగారెడ్డి, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమరీ �
అగ్నిగుండాల్లో నడిచి మొక్కులు సమర్పించుకున్న భక్తులు రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి దంపతులు గుమ్మడిదల, మార్చి27: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళ�
– తొమ్మిది భవనాల మంజూరుతో హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది కోహీర్, మార్చి27: గ్రామీణ ప్రాంత ప్రజల అవసరార్థం మండలంలో 15 ఆరోగ్య ఉప కేంద్రాలను ప్రభ్తుత్వం ఏర్పాటు చేసింది. దీంతో గర్భిణులు, చిన్నారులకు మేలు �
-సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం శివ్వంపేట, మార్చి 27 : యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా అన్నారు. ఆదివారం శివ్వంప�
సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి హవేళీఘనపూర్, మార్చి 27: తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి స�
కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పేట కౌన్సిలర్లు తీర్మానించారు. శనివారం సదాశివపేట పురపాలక సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ పిల్లోడి జయమ్మ అధ్యక్షతన నిర్వహించారు.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆదివారం (నేడు) మల్లన్న క్షేత్రంలో కల్యాణ వేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ల పనులు పూర్తయ్యాయి. రైలు రాక కోసం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితోనే పనులు త్వరగా పూర్తి అయ్యాయని రైల్వే ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దళితులంతా కోటీశ్వరులవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి వందశాతం సబ్సిడీపై రూ.10 లక్షల నిధులతో స్వయం ఉపాధి కల్పిస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ�
తెలంగాణ వడ్లు కొనాలని అడిగితే, అనవసర కిరికిరేంది? కేంద్ర మంత్రి ఏకంగా ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించండి’.. అని ఎలా మాట్లాడుతారు?..ఇదేనా బీజేపీ రైతులకు చేసే మేలు? ఇక్కడి ప్రాంత ప్రజలన్నా? రైతులన్నా వారికి గ
బడుగుల ఆర్థికాభివృద్ధికి సర్కారు కృషి దళితబంధుతో వంద కుటుంబాల్లో వెలుగులు మొదటి విడుతలో నారాయణఖేడ్, కల్హేర్ మండలాల్లో రెండు గ్రామాలు ఎంపిక రుద్రారంలో 95 మంది, మహదేవ్పల్లిలో 5 కుటుంబాలకు లబ్ధి ఒక్కో క�
ఏడుపాయల రథం ఏర్పాటుకు ఆర్థిక సాయం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ద్వారా ఆలయ కమిటీకి అందజేత మెదక్ మున్సిపాలిటీ, మార్చి 25;ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో నూతన రథం ఏర్పాటుకు ఎమ్మెల్�
మెదక్ జిల్లాకు చేరిన గోదావరి జలాలు తూప్రాన్ మండలం కిష్టాపూర్ చెక్డ్యాం వద్ద రైతుల ఆనందోత్సాహాలు యాసంగికి తీరనున్న నీటి కొరత, పెరగనున్న భూగర్భజలాలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన రైతులు తూప్రాన�