యువత ప్రణాళికా బద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐ, గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు
ఎండల్లో తిరిగి బేజారువుతున్నా ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నాయి చలివేంద్రాలు. మెదక్ పట్టణంలో గ్రామ పంచాయతీలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలి వేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి�
పట్టణంలో మౌలిక సదుపాయలు కలిపించేందుకు సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తాన ని ప్రకటించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు శంకుస్థాపన చేసేందుకు నారాయణఖేడ్కు వచ్చిన సమయంలో నిధులు మంజూరు చే�
మెదక్ మహా దేవాలయంలో (చర్చి) మట్టల ఆదివారాన్ని చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తు లు తరలిరావడంతో మహా దేవాలయం కిటకిటలాడిం ది.
బడుగు, బలహీన వర్గాల అ భ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పేర్కొ న్నారు.
భారతీయ విద్యావిధానంతో ఆదర్శ వ్యక్తుల నిర్మాణమే లక్ష్యంగా శ్రీరామ నవమి రోజున సరస్వతీ విద్యాపీఠం ప్రారంభమైనదని.. శిశుమందిరాలు నైతిక విలువలతో కూడిన విద్యనందిస్తాయని శిశుమందిర్ కార్యదర్శి మచ్చేంద్రనాథ�
శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల కల్యాణానికి ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని కోదండ రామాలయాలు సుందరంగా ముస్తాబయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేండ్లుగా కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్నింటిని తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. చలి కాలంలో ఉన్ని దుస్తులు.. ఎండా కాలంలో కాటన్ వస్ర్తాలు ధరించినట్లే ఆహార నియమాలు పాటించాలి. ప్రస్తుతం వేసవి కాలం భానుడు నిప్పులు క�
గ్రామాలాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ. 27లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులను స్థానిక ప్రజా
ప్రతి ఏటా చైత్ర మాసం శుక్లపక్షం నవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజునే దేశవ్యాప్తంగా శ్రీ రామనవమి పండగను నిర్వహిస్తారు. రావణుడ్ని సంవరించి తిరిగి అయోధ్యకు చేరుకున్న రోజు కూడా ఇదే.