ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4274 మంది విద్యార్థులు హాజరు 1372 మంది విద్యార్థులు గైర్హాజరు వర్గల్/ రామాయంపేట/ నర్సాపూర్/ నారాయణఖేడ్/ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 30: జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయంలో 2022-23వ విద్య�
పెరుగనున్న టోల్ ప్లాజా రుసుంతో వాహనదారులకు అవస్థలు తప్పవు. ఏప్రిల్ 1నుంచి టోల్ప్లాజాల వద్ద చెల్లించే రుసుం గతంలో ఉన్నదాని కంటే భారీగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నదని, పంజాబ్, హర్యానా తరహాలోనే ఇక్కడ కూడా వెంటనే కొనుగోలు చేయాలని బుధవారం సంగారెడ్డి, మెదక్ జిల్లా పరిషత్ల్లో �
ఎమ్మెల్యే మదన్రెడ్డి నీతి, నిజాయితీకి నిదర్శనం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గంలో పండుగ వాతావరణం శివ్వంపేట/ వెల్దుర్తి/ నర్సాపూర్/ కొల్చారం/చిలిపిచెడ్, మార్చి 3
తెలంగాణలో యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక సాధారణ సర్వసభ్య సమావేశం �
అనుమతులు లేకుండా లే-అవుట్లు, వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్లు విక్రయిస్తున్నారని.. పట్టణ ప్రణాళిక అధికారి దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని, వెంటనే విక్రయాలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల�
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30,453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో తెలంగాణ పోలీసు రిక్రూట్మ
విద్యార్థులకు ‘మన ఊరు- మన బడి’ బంగారు భవిత అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరులోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో ‘మన ఊరు- మన బడి’ అమలుపై నియోజకవర్గ స్థాయ