యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
భారీగా ఉద్యోగాల భర్తీ మంచి అవకాశం సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సహకారంతో ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభం నారాయణఖేడ్, ఏప్రిల్ 13: నిరుద్యోగులు బా గుపడాలనే ఉద�
జడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 13: మెదక్ కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. బుధవార
ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలో రైతులు పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగుకు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావు ఆయిల్పామ్(పామాయిల్) సాగుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న�
యువత ప్రణాళికా బద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్ఐ, గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు
ఎండల్లో తిరిగి బేజారువుతున్నా ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నాయి చలివేంద్రాలు. మెదక్ పట్టణంలో గ్రామ పంచాయతీలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలి వేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి�
పట్టణంలో మౌలిక సదుపాయలు కలిపించేందుకు సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు మంజూరు చేస్తాన ని ప్రకటించారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు శంకుస్థాపన చేసేందుకు నారాయణఖేడ్కు వచ్చిన సమయంలో నిధులు మంజూరు చే�
మెదక్ మహా దేవాలయంలో (చర్చి) మట్టల ఆదివారాన్ని చర్చి ప్రెసిబేటరీ ఇన్చార్జి ప్రేమ్సుకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే వేలాది మంది భక్తు లు తరలిరావడంతో మహా దేవాలయం కిటకిటలాడిం ది.
బడుగు, బలహీన వర్గాల అ భ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పేర్కొ న్నారు.