నాణ్యమైన విద్య, అన్ని సౌకర్యాలు గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చదువులు, ఆటల్లో బెస్ట్ ‘మన ఊరు మన బడి’తో మెరుగుపడనున్న వసతులు చిలిపిచెడ్, ఏప్రిల్ 22:గ్రామస్తుల సహకారం.. ఉపాధ్యాయుల కృషితో మెదక్ జిల్లా చి�
చెరుకు సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది చెరుకు పంటను అగ్రిమెంట్ చేసుకునేందుకు ఆదేశాలు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పెండింగ్ బిల్లులు మే 10 వరకు చెల్లించే ఏర్పాట్లు చేశాం రాష్ట్ర కేన్ డిప్యూ�
29 ఏండ్లుగా సేవా కార్యక్రమాల్లో సాధన స్వచ్ఛంద సంస్థ సమాజ సేవయే కాదు సామాజిక చైతన్యం కల్పించడమే లక్ష్యం పాఠశాలలకు లైబ్రరీ, ల్యాబ్స్, ఫర్నిచర్ ఉచితంగా అందజేత నర్సాపూర్, ఏప్రిల్ 22;నేటి సమాజంలో పేదలకు సాయ�
నారాయణఖేడ్, ఏప్రిల్ 22: మే 23వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని సంగారెడ్డి విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శుక్రవారం నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాలలో జోగిపే�
మెదక్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని మెదక్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలె�
ఈ నెల 24 నుంచి మే 1 వరకు ప్రత్యేక కార్యక్రమం సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 22: “కిసాన్ భాగిదారి ప్రాథమిక్త హమారీ” పేరున ప్రధానమంత్రి కిసాన్ లబ్ధిదారులందరికీ రుణ సద
నర్సాపూర్, ఏప్రిల్ 22 : పట్టణంలో మాజీ వార్డు సభ్యుడు, టీఆర్ఎస్ నాయకుడు నాగరాజుగౌడ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థ్ధం ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని శుక్రవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ�
అన్నదాత కుటుంబానికి రైతుబీమా పథకం కొండంత అండగా నిలుస్తోంది. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15, 2018లో ఎల్ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకొని ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
పాఠశాలలకు పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మె ల్సీ రఘోత్తంరెడ్డి తెలిపారు.