దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు నేలకొరిగిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు ఆరు గంటలు విద్యుత్ సరఫరాలో అంతరాయం పంట నష్టం వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ అధికారులు మెదక్ జిల్లాలో 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం అత�
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పవర్ ఫుల్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు గృహ అవసరాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సంగారెడ్డిలో గృహ, వ్యవసాయ కనెక్షన్లు 5లక్షలు మెదక్లో లక్ష వ్యవసాయ కనెక్షన్లు… సరిహద్దు�
కార్మికుడు సజీవ దహనం మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు మృతుడి కుటుంబానికి రూ.20లక్షల నష్ట పరిహారం బాధితులు బిహారు వాసులు బొల్లారం, మే 4 : పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు సజీవ దహనం కాగా, మరో ముగ�
నేటి నుంచి మూడు రోజులు శిఖరకలశ ప్రతిష్ఠాపనోత్సవాలు సుమారు రూ.4 కోట్లతో రాజగోపురాలు, సాలారాలు, ప్రాకారాల నిర్మాణం కోనేరు, నిత్యకల్యాణమండపం, యజ్ఞశాలల ఏర్పాటు గుమ్మడిదల, మే 4: సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల
పూలదారుల్లో ఆహ్లాదకర ప్రయాణం రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు సేదతీరేందుకు నీడనిస్తున్న చెట్లు చిలిపిచెడ్ మండలంలో మొక్కల సంరక్షణ చిలిపిచెడ్, మే 4 : ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన హరితహ
వేసవిలో ప్రత్యేక చర్యలు మొక్కలు ఎండిపోకుండా నర్సరీల్లో ‘షెడ్నెట్’ ఏర్పాటు హరితహారానికి సన్నద్ధం 14 గ్రామ పంచాయతీల్లో 1.85 లక్షల మొక్కల పెంపకం నిజాంపేట, మే 4 : ‘వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ నినాదంల�
రాష్ట్రంలోని బల్దియాలు, మున్సిపల్ కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం, వాటి పాలకవర్గాలను విస్మరించడం లేదు. అభివృద్ధిలో పాలకవర్గాల కృషి ఎంతో ఉంది.
రైతులను అన్ని విధాలా ఆదుకునే సత్తా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు.
ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏడు విడతులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సూర్యడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఎండలు మండిపోతుండడంతో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న ముస్లింలు, దాన ధర్మాల పండుగలా భావించే ‘ఈద్-ఉల్-ఫితర్'ను నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.
నాణ్యమైన శిక్షణ లక్ష్యానికి చేరువ చేస్తుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం ఇస్నాపూర్లోని లివింగ్ లైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ కో-ఆపరేటివ్ సంస్థ �
ఎండలు మండిపోతున్నా యి. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భానుడు తన విశ్వరూపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం 11 గంటలు దాటగానే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మా రుతున్నాయి.