మెదక జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ చిన్నశంకరంపేట, ఏప్రిల్25: మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సరీల నిర్వాహకులను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించా
సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఆరో తరగతి ప్రవేశాల కోసం 17 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 2,382 మంది విద్యార్థులకు 2201 మంది హాజరు కాగా, 181 మంది గైర�
తెలంగాణ ఉద్యమకారుడు జాన్వెస్లీ కూతురు కుపిరాల వివాహం ఆదివారం పట్టణంలోని భైరి అంజయ్య గార్డెన్లో జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు హాజరై నూతన వధూవరులను ఆశ
మంజీరా నదిపై చెక్డ్యామ్ల నిర్మాణం నర్సాపూర్ నియోజకవర్గంలో 14 చెక్డ్యామ్లు చిలిపిచెడ్ మండలంలో రూ.29.13 కోట్లతో నాలుగు చోట్ల పూర్తయిన పనులు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు చిలిపిచెడ్, ఏప్రిల్ 23: ఒకప్ప�
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల పండుగలను ఘనంగా జరుపుకొనేందుకు ఏటా నిధులు కేటాయిస్తున్నది. బతుకమ్మ పండుగకు చీరెలు, క్రిస్మస్, రంజాన్ పర్వదినాల్లో పేదలు దుస్తులు అందజేసి పండుగలను సంతోషంగా జరుపుకొనేలా చూస
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నస్టిక్ హబ్ ఉచితంగా 47 రకాల ఖరీదైన వైద్య పరీక్షలు పీహెచ్సీలు, యూహెచ్సీల్లో శాంపిళ్ల సేకరణ ఇప్పివరకు 41,121 నమూనాలకు 71733 పరీక్షలు.. 24 గంటల్లో వైద్యుడు, రోగి ఫోన్కు రిపోర్ట�
నాణ్యమైన విద్య, అన్ని సౌకర్యాలు గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చదువులు, ఆటల్లో బెస్ట్ ‘మన ఊరు మన బడి’తో మెరుగుపడనున్న వసతులు చిలిపిచెడ్, ఏప్రిల్ 22:గ్రామస్తుల సహకారం.. ఉపాధ్యాయుల కృషితో మెదక్ జిల్లా చి�
చెరుకు సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది చెరుకు పంటను అగ్రిమెంట్ చేసుకునేందుకు ఆదేశాలు ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ పెండింగ్ బిల్లులు మే 10 వరకు చెల్లించే ఏర్పాట్లు చేశాం రాష్ట్ర కేన్ డిప్యూ�
29 ఏండ్లుగా సేవా కార్యక్రమాల్లో సాధన స్వచ్ఛంద సంస్థ సమాజ సేవయే కాదు సామాజిక చైతన్యం కల్పించడమే లక్ష్యం పాఠశాలలకు లైబ్రరీ, ల్యాబ్స్, ఫర్నిచర్ ఉచితంగా అందజేత నర్సాపూర్, ఏప్రిల్ 22;నేటి సమాజంలో పేదలకు సాయ�
నారాయణఖేడ్, ఏప్రిల్ 22: మే 23వ తేదీ నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలని సంగారెడ్డి విద్యాధికారి నాంపల్లి రాజేశ్ సూచించారు. శుక్రవారం నారాయణఖేడ్ బాలికల ఉన్నత పాఠశాలలో జోగిపే�
మెదక్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 22: ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని మెదక్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలె�