నిరంతర విద్యుత్ సరఫరాతో పరిశ్రమలు భారీగా ఉత్పత్తులు సాధిస్తున్నాయి. తద్వారా కార్మికులకు పుష్కలంగా ఉపాధి లభిస్తున్నది. విద్యుత్ వెలుగులతో కార్మికులకు ఓటీ పని దొరుకుతున్నది.
కల్తీ విత్తనాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు నిరంజన్రెడ్డి, మహమూద్ అలీ మెదక్, ఏప్రిల్ 30: కల్తీ విత్తనాల నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర వ్యవసా�
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి పెద్దపీట సంక్షేమ నిధులతో అదుకుంటున్న ప్రభుత్వం నేడు అంతర్జాతీయ మే డే సంగారెడ్డి, ఏప్రిల్30: కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వాలు కార్మిక రక్షణ చట్టాలు అమలు చేస్తున్నాయ�
ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రభుత్వ వైద్య సిబ్బంది మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లావ్యాప్తంగా మాతాశిశు మరణాలను తగ్గించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు సూచించారు.
బ్యాంకు లింకేజీ రుణాలు మహిళా స్వయం సహాయక సంఘాలకు జవసత్వాలు ఇస్తున్నాయి. మహిళలు తమకు నచ్చిన వ్యాపారం చేసుకుని సొంత కాళ్లపై నిలబడి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు దోహదపడుతున్నాయి. వాయిదాలను సకాలంలో చెల్లి�
ఆయిల్పామ్ లాభసాటి పంట అని, రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడంతో రైతులంతా సాగుకు ముందుకు రావాలని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూట పదహారు రూపాయలు అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది.. కులమతాలకతీతంగా ఆడపిల్ల పెండ్లికి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం జరుగుతున్నదన్నారు.
పది, ఇంటర్ పరీక్షల ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా పటి ష్ట చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ�
ఊరూవాడ గులాబీ పండుగ ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఎగురువేసిన శ్రేణులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చుకున్న నాయకులు హైదరాబాద్లో జరిగిన ప్లీనరీ సమావ
జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ప్లీనరీకి తరలివెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు మెదక్ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 27 : తెలంగాణ ఆవిర్భావ దినత్సోవం వేడుకలను బుధవారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించక�