మోర్గి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం రూ. 632 లక్షల నిధులతో చకచకా పనులు సింగిల్ రోడ్డు నుంచి డబుల్ నాగల్గిద్ద, మే 20 : దశాబ్దాల కల నిరీక్షణకు తెరపడనుం ది. మంత్రి హరీశ్రావ్, స్థానిక ఎమ్మెల్యే భూపాల�
రాష్ట్ర ధ్రువీకరణ కమిటీ సభ్యుడు శ్రీహరి మెదక్ ఏరియా దవాఖాన సందర్శన మెదక్ అర్బన్, మే 20 : దవాఖానల్లో రోగులకు అంది స్తున్న వైద్యసేవలను తప్పనిసరిగా ఆన్లైన్లోనే నమోదు చేయాలని ధ్రువీకరణ కమిటీ డిప్యూటీ డై�
అడ్మిషన్ డ్రైవ్లో మెడక్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద ప్రచారం మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట, మే 20 : ఇంటర్ పరీక్షలు ముగిశాయి. దీంతో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు అడ్మిషన్ల ప్రచారం �
తడిసిన ధాన్యం కొనుగోలుకు చర్యలు అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందొద్దు మెదక్ మండలంలో అధికారుల పర్యటన తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయాలి రైస్మిల్లర్లకు డీఎస్వో శ్రీనివాస్ ఆదేశం మెదక్ రూరల్/ �
ఎమ్మెల్యేలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణా శిబిరాల ఏర్పాటు ఎమ్మెల్యేల సొంత నిధులతో నిర్వహణ పటాన్చెరులో 492మంది అభ్యర్థులకు శిక్షణ నర్సాపూర్లో 450 మంది యువతీ యువకులకు.. పటాన్చెరు టౌన్/ పటాన్చెరు, �
అదనపు కలెక్టర్ రమేశ్ చేగుంట, హవేళీఘనపూర్ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన తడవకుండా చర్యలు తీసుకోవాలి చేగుంట/ హవేళీఘనపూర్, మే 18 : చేగుంట, హవేళీఘనపూర్ మండలాల్లో బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్
రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి మనోహరాబాద్, మే 18 : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్ర�
దొంతి గ్రామంలో పండుగ వాతావరణం ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మదన్రెడ్డి ఘనంగా పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు శివ్వంపేట/ నిజాంపేట/ రామాయంపేట రూరల్, మే 18 : శివ్వంపేట మండలంలోని దొంతి గ్రామంలో ప్రసిద్ధ ప�
నెరవేరనున్న రెండు దశాబ్దాల కల ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సహకారంతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ నిరుపేదల వివాహాలకు భరోసా పటాన్చెరు, మే18: పటాన్చెరులోని డివిజన్ 113లో జీవీ
20వ తేదీ నుంచి ఐదో విడుత పల్లె, పట్టణ ప్రగతి జూన్ 5 వరకు కొనసాగనున్న కార్యక్రమం ఇప్పటికే నాలుగు విడుతలు విజయవంతం పారిశుధ్యం, ఆరోగ్యం, రహదారులు, విద్యుత్ సమస్యలకు ప్రాధాన్యం చేపట్టాల్సిన పనులపై ప్రణాళికల�
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మెదక్, మే 17 (నమస్తే తెలంగాణ): రైతులు ఆందోళన చెందొద్దని, రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంట