సీఎం కేసీఆర్ కృషితోనే ఆదర్శ గ్రామాలు ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి మనోహరాబాద్, మే 21 : సీఎం కేసీఆర్ అమలు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఫు
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ మెదక్, మే 21 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. జి�
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ మెదక్ జిల్లాలో 72 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న 11,400 మంది విద్యార్థులు సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులు 117 పరీక్షా కేంద్రాలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు మ
రామయంపేట, మే 21: ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల
మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి మున్సిపల్ సమీక్షా సమావేశంలో మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్ మున్సిపాలిటీ, మే 21: పట్టణ ప్రగతి కార్యక్రమం విజయవంతానికి మ�
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ దుబ్బాకలో బీజేపీ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం దుబ్బాక టౌన్, మే 20: దేశ ప్రజానీకంపై ఆర్థిక భారం మోపుతున్న బీజేపీ ప్రభు త్వానికి బుద్ధి చెప్పేందుకు ప�
రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ
దుబ్బాకలో సమీకృత మార్కెట్ సముదాయం రూ.3.80కోట్లతో నిర్మాణాలు ఒకే చోట శాఖాహార. మాంసహార దుకాణాలు రైతులు, వ్యాపారులకు తప్పనున్న ఇబ్బందులు దుబ్బాక, మే 20 : కొనుగోలుదారులు, అమ్మకందారులకు వేదికగా సమీకృత మార్కెట్ �
చేర్యాల, మే 20 : ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లివచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ప్రజల్లో ఆదరణ లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల పర్వతాలుయాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పోత�