ఇసుక దిబ్బ కూలి, ఇద్దరు కూలీలు మృతిచెందిన ఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషిచేస్తున్నదని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్ రెడ్డి అన్నారు. పాపన్నపేట మండల పరిధిలోని మల్లంపేటలో చివరి రోజు కొనసాగిన శ్రీ సీతారామా
గ్రామీణ క్రీడా ప్రాంగణాలను జూన్ ఒకటిలోగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం కంది మండలంలోని ఇంద్రకరణ్, సంగారెడ్డి మండలంలోని కులబ్గూర్ గ్రామా�
పోటీ పరీక్షలపై యువతకు నిపుణుల దిశానిర్దేశం ఉద్యోగార్థులతో వక్తలు బాలలత, డాక్టర్ సీఎస్ వేప ముఖాముఖి హనుమకొండలో నిపుణ ‘కొలువు-గెలువు’కు విశేష స్పందన నమస్తే తెలంగాణ-తెలంగాణ టు డే ప్రయత్నంపై ప్రశంసలు వర�
మెదక్ జిల్లావ్యాప్తంగా 552 దరఖాస్తులు ప్రత్యేక బృందాలను నియమించిన కలెక్టర్ హరీశ్ యాప్ద్వారా క్షేత్రస్థాయిలోఅధికారుల సర్వే మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గూడులేని �
కోనాపూర్ సొసైటీలో ఎలాంటి అక్రమాలు జరగలేదు మీడియా సమావేశంలో కోనాపూర్ సొసైటీ చైర్మన్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి మెదక్, మే 24 (నమస్తే తెలంగాణ) : కోనాపూర్ సొ సైటీలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆ�
క్యూఆర్ కోడ్ ద్వారా సేవలందించే విధంగా చర్యలు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి మెదక్ మున్సిపాలిటీ, మే 24: మున్సిపాలిటీల్లో ఆన్లైన్ సేవలను విస్తరింప చేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా మున్సిపల్ శ�
పర్యాటక శాఖలోప్రత్యేక సదుపాయం నగరం నుంచి అందుబాటులో వేసవి టూర్ ప్యాకేజీలు ప్రకృతి, దర్శనీయ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు సిటీబ్యూరో, మే 21 ( నమస్తే తెలంగాణ ) : వేసవిని ఆహ్లాదంగా గడపడానికి నగరం నుంచి అనేక �
వివాహ సంబంధాల్లో ఫిట్నెస్, బ్యూటీలుక్ కోసం కసరత్తులు పట్టణాల్లో పెరుగుతున్న ప్రీవెడ్డింగ్ డైట్ కల్చర్ వ్యాయామం నుంచి ఆహారం వరకు ప్రతీదీ నిపుణులు సూచనలతోనే వధూవరులకు మారుతున్న ప్రాథమ్యాలు సిటీబ
సీఎం కేసీఆర్ కృషితోనే ఆదర్శ గ్రామాలు ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి మనోహరాబాద్, మే 21 : సీఎం కేసీఆర్ అమలు చేసిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ఫు
మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ మెదక్, మే 21 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. జి�
ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ మెదక్ జిల్లాలో 72 పరీక్ష కేంద్రాలు పరీక్ష రాయనున్న 11,400 మంది విద్యార్థులు సంగారెడ్డి జిల్లాలో 22,564 మంది విద్యార్థులు 117 పరీక్షా కేంద్రాలు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు మ
రామయంపేట, మే 21: ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామాయంపేట పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్ కథనం ప్రకారం.. కామారెడ్డి జిల