జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి విజిలెన్స్ కమిటీలతో ఆకస్మిక తనిఖీలు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం సంగారెడ్డి కలెక్టరేట్, మే 12: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదన�
హైదరాబాద్ కోఠిలోని ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వ్యాధుల దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి పదేళ్ల బాలుడికి పునరుజ్జీవం పోశారు. ఈ మేరకు గురువారం దవాఖానలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దవాఖా�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, చేపట్టే పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచించారు.
గ్రామాలాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, పంచాయతీల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అడగక ముందే కోట్లాది నిధులను మంజూరు చేస్తున్నారని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ �
ఒకప్పుడు గ్రామీణ ప్రాంతం.. ఏ అవసరాలున్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న మెదక్కు వెళ్లాల్సిందే. నిత్యం విద్యార్థులు విద్యాబోధన కోసం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి.
మారుతున్న కాలానికి అనుగుణం గా అందివచ్చే అవకాశాలను ఆర్టీసీ సంస్థ అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నది. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు సురక్షితంగా చేర్చడమే కాకుండా కార్గో సేవల ద్వారా మరింత చేరువైంది.
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ బోధన ఉంటుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కార్పొరేట్ స్కూల్ స్థాయిలో పేద విద్యార్థులకు విద్
దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు నేలకొరిగిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు ఆరు గంటలు విద్యుత్ సరఫరాలో అంతరాయం పంట నష్టం వివరాలు సేకరిస్తున్న వ్యవసాయ అధికారులు మెదక్ జిల్లాలో 20.1 మిల్లీమీటర్ల వర్షపాతం అత�
సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పవర్ ఫుల్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు గృహ అవసరాలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సంగారెడ్డిలో గృహ, వ్యవసాయ కనెక్షన్లు 5లక్షలు మెదక్లో లక్ష వ్యవసాయ కనెక్షన్లు… సరిహద్దు�
కార్మికుడు సజీవ దహనం మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు మృతుడి కుటుంబానికి రూ.20లక్షల నష్ట పరిహారం బాధితులు బిహారు వాసులు బొల్లారం, మే 4 : పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఓ కార్మికుడు సజీవ దహనం కాగా, మరో ముగ�
నేటి నుంచి మూడు రోజులు శిఖరకలశ ప్రతిష్ఠాపనోత్సవాలు సుమారు రూ.4 కోట్లతో రాజగోపురాలు, సాలారాలు, ప్రాకారాల నిర్మాణం కోనేరు, నిత్యకల్యాణమండపం, యజ్ఞశాలల ఏర్పాటు గుమ్మడిదల, మే 4: సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల
పూలదారుల్లో ఆహ్లాదకర ప్రయాణం రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు సేదతీరేందుకు నీడనిస్తున్న చెట్లు చిలిపిచెడ్ మండలంలో మొక్కల సంరక్షణ చిలిపిచెడ్, మే 4 : ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి చేపట్టిన హరితహ
వేసవిలో ప్రత్యేక చర్యలు మొక్కలు ఎండిపోకుండా నర్సరీల్లో ‘షెడ్నెట్’ ఏర్పాటు హరితహారానికి సన్నద్ధం 14 గ్రామ పంచాయతీల్లో 1.85 లక్షల మొక్కల పెంపకం నిజాంపేట, మే 4 : ‘వానలు రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ నినాదంల�