నిందితుడి రిమాండ్ | అత్యాచారం కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
రామచంద్రాపురం, డిసెంబర్ 1 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం డివిజన్లోని వార్డు కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిట
సిద్దిపేట అర్బన్/మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో పేర్లను పరిశీలించి, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ సవరణ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప�
మెదక్, డిసెంబర్ 1 : మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష త్వరలో నెరవేరనున్నది. ఏండ్ల నాటి కల.. ఎట్టకేలకు నెరవేరనున్నాయి. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్కు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులు ఇప
మెదక్ జిల్లా నందిగామకు చెందిన తల్లీకొడుకు దుర్మరణంసహాయక చర్యలకు బావిలో దిగిన గజ ఈతగాడి మృత్యువాతకారును తీసేందుకు 7 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఏసీపీహుస్నాబాద్�
పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలువివిధ రూపాల్లో పోరాటం ఉధృతంస్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం ఆగదు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితెలంగాణ వడ్లను కొనుగోలు చేయాల్సిందే..జహీరాబాద్ ఎంపీ �
ఇంతకు ముందు పత్తి, వరి పెడుతుండె..ఇప్పుడు మిర్చికి పూత, కాత ఇరగకాసింది..మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో నమ్మకం కలిగింది.నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్యనర్సాపూర్, డిసెంబర్ 1 : ‘సీఎం సారు వరి కాకుండా వేరే �
అందోల్, డిసెంబర్ 1 : ఎయిడ్స్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జోగిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ సూచించారు. బుధవారం జోగిపేటలో పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లతో కలిసి ఎయిడ్స్ప
Siddipeta | ఇది నిజంగా ఓ విషాదం!! రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు? వారికి ఏమైందన్న విషయం తెలియదు. వారిని ఎలాగైనా కాపాడాలన్న వృత్తిధర్మంతో రంగంలోకి దిగాడు ఓ
Crime news | వివాహిత మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన వరాల సంగమ్మ (45) అక్టోబర్ 16న సాయం
మెదక్ స్థానానికి టీఆర్ఎస్కు సంపూర్ణ బలం టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో 880 ఓట్లు అభ్యర్థి యాదవరెడ్డిని గెలిపించాలి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్ ప్రజాప్రతి�