కొవిడ్ నేపథ్యంలో ప్రతిరోజూ పోలీసుల తనిఖీలు మాస్క్ ధరించని వారికి రూ. వెయ్యి చొప్పున జరిమానా కొత్త వేరియంట్ ముప్పుతో పోలీసుల అవగాహన కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 13,068 కేసులు నమోదు మెదక్ జి
మెదక్ కలెక్టర్ హరీశ్పై ఈటల జమున వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా అధికారుల సంఘం ప్రభుత్వ ఆదేశాల మేరకే జిల్లా అధికారులు పనిచేస్తారని వెల్లడి కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలి ఖండించిన మెదక్ �
జేఈఈ, జేఈఈ అడ్వాన్స్లో వినోద్ కుమార్కు 955వ ర్యాంకు స్వగ్రామం హనుమాన్నగర్లో సంబురాలు కంది, డిసెంబర్ 7: అతడిది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పేదింట
గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరుగా తరలింపు ఇంటింటా చెత్త బుట్టలు పంపిణీ పరిశుభ్రంగా మారిన గ్రామాలు రామాయంపేట రూరల్, డిసెంబర్ 7 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెంద
భూమిలేకున్నా, కౌలు భూమిలో సాగు చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న మహిళా రైతు రామాయంపేట, డిసెంబర్ 7 : ఆ నిరుపేద గిరిజన మహిళా కుటుంబానికి భూమిలేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్
రైతులు ఇతర పంటలపై దృష్టి పెట్టారు. ఉల్లి.. మిర్చి.. టమాట.. పాలకూర తదితర నారును విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, కల్హేర్ తదితర ప్రాంతాల నుంచి అంగళ్లకు వి
మెదక్ కలెక్టర్ హరీశ్ ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి మెదక్, డిసెంబర్ 6 : ప్రపంచంలోనే అతి పెద్ద భారత రాజ్యాంగాన్ని లిఖించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మెదక్ కలెక్టర్ ఎస్�
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సమయానికి హాజరుకాని వైద్య సిబ్బందిపై అదనపు కలెక్టర్ ఆగ్రహం టేక్మాల్, డిసెంబర్ 6 : విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు
చిరువ్యాపారుల ఉపాధి మార్గం ధాన్యం ఆరోబోసేందుకు రైతులకు కిరాయికి ఆంధ్రా నుంచి వలస వచ్చి ఉపాధి పొందుతున్న పలువురు ఒక్కోదానికి రోజుకు రూ.10 నుంచి రూ.15 వరకు కిరాయి రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను వి�
వరికి బదులు వేరుశనగ, కుసుమలు, మొక్కజొన్న, కూరగాయల సాగు జిల్లాలో మారుతున్న సాగు తీరు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు ‘మెతుకు సీమ’ వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు. ఏడాదికి రెండు సార్లు వరి పంటలే రైతు�
అమ్మవారికి బోనం తీసుకువస్తున్న భక్తులు జనసంద్రంగా మారిన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు