వరికి బదులుగా ఇతర పంటలు.. అంతరపంటలతో అదనపు ఆదాయం ఆసక్తి చూపిస్తున్న అమీన్పూర్ రైతులు నీటి పొదుపునకు డ్రిప్ ఇరిగేషన్ అధిక దిగుబడులతో సిరుల వరద అమీన్పూర్, డిసెంబర్ 12 : సాధారణంగా మనకు వ్యవసాయం అంటే వర�
కొల్చారం మండలంలో పలు చోట్ల చేపల పెంపకం మెళకువలు పాటిస్తే లాభాలు కొల్చారం, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకానికి మత్స్యకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. రైతులు వివిధ రకాల పంటల సాగుతో పాటు వ్
ఆలయాల్లో భక్తుల సందడి చేర్యాల, డిసెంబర్ 12 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి ఆదివారం సుమారు 20 వేల మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గం తెలిపి
భక్తులతో కిక్కిరిసిన ఏడుపాయల | పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానిమాత సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తర�
గొప్ప చరిత్ర మన గొంగడి సొంతం.. గొల్ల కురుమల ప్రతిరూపం ‘పుట్టు గొంగడి’కప్పడం ఇప్పటికీ ఆ కులాల్లో ఆనవాయితీ కాలాలకు అతీతంగా కప్పుకునే ప్రాచీన వస్త్రం ఒకప్పుడు పల్లెల్లో కుటీర పరిశ్రమగా వర్ధిల్లి ఎందరికో ఉ�
ఒక్క మెసేజ్.. కొండంత సాయం వాట్సాప్ గ్రూపులతో పేదలకు చేయూత కష్టాల్లో ఉన్న వారికి అండగా.. వాట్సాప్ వేదికగా పలు గ్రూపుల ఏర్పాటు జనంలో పెరుగుతున్న సేవాస్ఫూర్తి ‘మానవ సేవే మాధవ సేవ’.. ఈ సూక్తిని ప్రతి ఒక్కరూ
పిల్లలకు అర్థమయ్యేలా డిజిటల్ బోధన ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్న శాకారం సర్కారు బడి ఎనమిల్ పెయింట్ చిత్రానికి జాతీయస్థాయి మ్యాగ్జిన్లో చోటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యాసంస్కరణలు గ్రా�
పోస్టాఫీసుల్లో అవకాశం రూ.50తో ప్రక్రియ పూర్తి ఓటీపీ వస్తేనే ధాన్యం కొనుగోళ్లు రైతు ఖాతలో డబ్బులు జమ చిలిపిచెడ్,డిసెంబర్11: ఆధార్కు మొబైల్ నంబర్ అనుసంధానం చేసుకునే అవకాశాన్ని రైతులకు పోస్టల్ శాఖ అధి�
నిజాంపేట,డిసెంబర్ 11:రైతులు వానకాలం, యాసంగిలో ఒకే రకం పంట సాగు చేయ డంతో ఇతర పంటల సాగు తగ్గింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.రైతుల సంక్షేమమే లక్ష్య�
కేంద్రం విధానాలతో కార్మిక, రైతాంగానికి తీరని నష్టం సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆర్సీపురంలో సీపీఐ(ఎం) జిల్లా ద్వితీయ మహాసభలు ప్రారంభం రామచంద్రాపురం, డిసెంబర్ 10 : మోదీ సర్కార్ విధానాలు
దేశంలోనే గొప్ప బయోడైవర్సిటీ కేంద్రం ప్రపంచంలోనే వివిధ దేశ జాతుల పక్షులకు నిలయం టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి నీటిని చూస్తే ఎవరికైనా సంబురమనిపిస్తుంది… అలాంటి నీటితో కళకళ
తూప్రాన్/రామాయంపేట 10: తూప్రాన్ పట్టణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం తూప్రాన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో వంద శాతం ఓ�
తాడులాగు ఆటలో ప్రతిభ చూపుతున్న బొల్లారం మోడల్ పాఠశాల విద్యార్థులు పాఠశాలలో టగ్ ఆఫ్ వార్ ఆటకు ప్రత్యేక ఆదరణ ప్రత్యేకంగా అభినందిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు బొల్లారం, డిసెంబర్ 10 : సంగారెడ్డి �
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం ఓటేసేందుకు ఉత్సాహం చూపిన ఓటర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ 99.22 శాతం సిద్దిపేట, తూప్రాన్, జహీరాబాద్, నారాయణఖేడ్లో వందశాతం ఓటు హక్కు వినియోగించుకు