దేశంలోనే గొప్ప బయోడైవర్సిటీ కేంద్రం ప్రపంచంలోనే వివిధ దేశ జాతుల పక్షులకు నిలయం టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి నీటిని చూస్తే ఎవరికైనా సంబురమనిపిస్తుంది… అలాంటి నీటితో కళకళ
తూప్రాన్/రామాయంపేట 10: తూప్రాన్ పట్టణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శుక్రవారం తూప్రాన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో వంద శాతం ఓ�
తాడులాగు ఆటలో ప్రతిభ చూపుతున్న బొల్లారం మోడల్ పాఠశాల విద్యార్థులు పాఠశాలలో టగ్ ఆఫ్ వార్ ఆటకు ప్రత్యేక ఆదరణ ప్రత్యేకంగా అభినందిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు బొల్లారం, డిసెంబర్ 10 : సంగారెడ్డి �
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం ఓటేసేందుకు ఉత్సాహం చూపిన ఓటర్లు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలింగ్ 99.22 శాతం సిద్దిపేట, తూప్రాన్, జహీరాబాద్, నారాయణఖేడ్లో వందశాతం ఓటు హక్కు వినియోగించుకు
తక్కువ ధరలకు తయారు చేస్తున్న సీస కమ్మరులు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పనులు ఏడాది పొడవునా తెలంగాణలోనే పలు కుటుంబాలు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నాం : సీసీ కమ్మరులు చేగుంట, డిసెంబర్ 9 : సీస కమ్మరి నైపుణ్య�
మెదక్, డిసెంబర్ 9 : ఎలాంటి పొరపాట్లు.. సంఘటనలు జరగకుండా మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా, సాఫీగా జరిగేలా చూడాలని పోలింగ్ అధికారులకు ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య సూచించారు. శుక్రవార�
నేటి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు మెదక్ జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ హరీశ్ మెదక్, డిసెంబర్ 9 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు త�
రేపు జాతీయ లోక్ అదాలత్ సంగారెడ్డిలో ప్రారంభించనున్న ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 బెంచ్ల ఏర్పాటు జనవరి నుంచి అక్టోబర్ వరకు 24,795 కేసుల పరిష్కారం రూ. 5.04 కోట్ల పరిహా
మొదట రెండు గుంటల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రస్తుతం ఎకరంలో పండిస్తున్న రైతు ఆనంద్ సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వినూత్న పద్ధతిలో వెల్లుల్లి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు సంగారెడ్డి జిల్లా కంగ్�
ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నేడే పోలింగ్ 9 పోలింగ్ కేంద్రాలు.. 9 రూట్ మ్యాప్లు సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేటలో 2 కేంద్రాలు ప్రతీ కే�
జహీరాబాద్/రాయపోల్/వెల్దుర్తి, డిసెంబర్ 8 : చలికాలం వ్యాధులు ముసిరే కాలం. కొద్ది రోజులుగా రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో స�
ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గొంగ్లూర్ జనార్దన్ చౌటకూర్, డిసెంబర్ 8 : వేరుశనగ సాగు లాభదాయకమని ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గొంగ్లూర్ జనార్దన్ ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. రైతులు ప్రస్తుతం వరి పంటనే అందరూ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ మెదక్, డిసెంబర్ 8: ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ సెక్టోరల్ అధికారులకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడ�