పెండింగ్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలిమూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలిసిద్దిపేట కలెక్టర్ హనుమంతరావుసిద్దిపేట అర్బన్, నవంబర్ 30 : గౌరవెళ్లి రిజర్వాయర్ పెం డింగ్ భూ సేకరణ పూర్తి చేసి, పనుల
ప్రారంభం కానున్న కొత్త మద్యం దుకాణాలుసంగారెడ్డి జిల్లాలో 101, సిద్దిపేటలో 93, మెదక్లో 49 షాపులుఈ నెల 20న లాటరీ ద్వారా కేటాయించిన అధికారులుప్రతీ దుకాణంలో మూడు సీసీ కెమెరాలుఅన్ని వసతులు సమకూర్చుకున్న వ్యాపార�
మానవ మేధస్సుకు సవాల్ విసురుతున్న ఎయిడ్స్నైతిక జీవనమే అసలైన మందు అంటున్న నిపుణులుచేర్యాల టౌన్, నవంబర్ 30: ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఎయిడ్స్. ఎంతటి మొండిరోగానికైనా మందు కనుక్కుంటున్న ప్రస్తుత త�
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయంకూరగాయల రైతులకు సర్కారు ప్రోత్సాహంన్యాల్కల్, నవంబర్ 30: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కు�
రామాయంపేట, నవంబర్ 30 : వరి ధాన్యం దళారుల పాలు కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయాలు జరుపాలని రామాయంపేట మండల ప్రత్యేక అధికారి రామారావు శ్రీనివాసరావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. మంగళ�
మెదక్ అర్బన్, నవంబర్ 30 : గంజాయి రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి కేసులను నమోదు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసులను ఆదేశించారు. పెండింగ్ కేసులపై మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరె�
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 30 : పిల్లలను పెంచలేకపోతే శిశుగృహలో అప్పగించాలని డీడబ్ల్యూవో పద్మావతి అన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ అడాప్షన్ మంత్లో భాగంగా డీడబ్ల్యూవో ఆధ్వర్యం లో సంగారెడ్డి జిల్లా �
మెదక్ మున్సిపాలిటీ,పాపన్నపేట, నవంబర్ 30 : విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్యా మంగళవారం ఉదయం జిల్లా కే�
మంత్రి హరీశ్ రావు | జిల్లాలోని శివంపేట మండలం చాకరిమెట్ల శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సుదర్శన హోమం కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు ముఖ్య అ
పరారీలో మరో నిందితుడుగంజాయి విలువ రూ.60లక్షలురవాణా, సాగు చేస్తే పీడీ యాక్టులుసంగారెడ్డి ఎస్పీ రమణకుమార్సంగారెడ్డి, నవంబర్ 29 : గంజాయి అక్రమ రవాణాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సోమవారం ఉద యం 6 గంటలకు సంగా�
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 29 : కొవిడ్ నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్న విషయం తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిసి ప్రజలు వ్య�
తూప్రాన్ న్యూస్ కాంట్రిబ్యూటర్నాగరాజు సతీమణి లతహైదరాబాద్, నమస్తే తెలంగాణ, నవంబర్ 29 : పుట్టెడు దుఖంలో ఉన్న తమకు 5 లక్షల రూపాయలు అందించి ఆదుకున్న నమస్తే తెలంగాణ యాజమాన్యానికి దివంగత తూప్రాన్ విలేకరి
ముత్తంగి మహాత్మా జ్యోతిబాఫూలేగురుకులంలో వెలుగు చూసిన కరోనా47మంది విద్యార్థినులు, లెక్చరర్కు కొవిడ్ పాజిటివ్470 మంది విద్యార్థినులకు ర్యాపిడ్ టెస్టులుఆర్టీపీసీఆర్ కోసం హైదరాబాద్కు నమూనాలుగురుకు
డబుల్ బెడ్ రూం ప్రారంభానికి సిద్ధ చేయాలిమెడికల్ కళాశాల నిర్మాణాలు వేగం పెంచాలిసంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుసంగారెడ్డి అర్బన్, నవంబర్ 29 : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా పూర్తి చేయా�