మొదట రెండు గుంటల్లో ప్రయోగాత్మకంగా సాగు ప్రస్తుతం ఎకరంలో పండిస్తున్న రైతు ఆనంద్ సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి వినూత్న పద్ధతిలో వెల్లుల్లి సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నాడు సంగారెడ్డి జిల్లా కంగ్�
ఎన్నికల సామగ్రితో కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నేడే పోలింగ్ 9 పోలింగ్ కేంద్రాలు.. 9 రూట్ మ్యాప్లు సంగారెడ్డిలో 4, మెదక్లో 3, సిద్దిపేటలో 2 కేంద్రాలు ప్రతీ కే�
జహీరాబాద్/రాయపోల్/వెల్దుర్తి, డిసెంబర్ 8 : చలికాలం వ్యాధులు ముసిరే కాలం. కొద్ది రోజులుగా రాత్రివేళల్లో చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయి ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో స�
ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గొంగ్లూర్ జనార్దన్ చౌటకూర్, డిసెంబర్ 8 : వేరుశనగ సాగు లాభదాయకమని ఉత్తమ రైతు అవార్డు గ్రహీత గొంగ్లూర్ జనార్దన్ ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. రైతులు ప్రస్తుతం వరి పంటనే అందరూ
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ మెదక్, డిసెంబర్ 8: ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్ సెక్టోరల్ అధికారులకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడ�
రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డుతో ఓటు వేయవచ్చు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచాలి 14న కౌంటింగ్ ప్�
ఆమనగల్లు,డిసెంబర్ 7 : యాసంగి సీజన్లో వరి పంటను రైతులు సాగు చేసి ఆర్థికంగా నష్టపోవద్దని వ్యవసాయ అధికారి అరుణకుమారి రైతులను కోరారు. మంగళవారం మండలంలోని సింగంపల్లి, సంకటోనిపల్లి, ఆకుతోటపల్లి, రాంనుంతల గ్రా�
18 ఏండ్లు నిండిన వారికి కరోనా వ్యాక్సిన్ వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మెదక్ జిల్లాలో 12,310 మంది విద్యార్థులు సిద్దిపేటలో 1682, సంగారెడ్డిలో 1600మంది మెదక్లో టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్
ఉపాధ్యాయుడి వినూత్న ఆలోచనతో ముందుకు చుంచనకోట పాఠశాలలో రెట్టింపైన విద్యార్థుల సంఖ్య చూపరులను ఆకట్టుకుంటున్న సర్కారు బడి రైలు బండి రైలు బండి నడకలోని నాట్యం ఉంది.. నాట్యంలోని గెంతులన్నీ చికుబుకు.. చికుబుక�
ప్రభుత్వ, సీలింగ్ భూములను మీరు ఎలా కొన్నారు.. రాజకీయంగా డ్రామా ఆడుతున్న ఈటల జమున తప్పు జరిగిందని జమున ముక్కు నేలకు రాయాలి.. పేద రైతుల భూములను లాక్కొన్న జమున హేచరీస్ మీడియా సమావేశంలో మెదక్ జడ్పీ వైస్ చై�
కొవిడ్ నేపథ్యంలో ప్రతిరోజూ పోలీసుల తనిఖీలు మాస్క్ ధరించని వారికి రూ. వెయ్యి చొప్పున జరిమానా కొత్త వేరియంట్ ముప్పుతో పోలీసుల అవగాహన కార్యక్రమాలు సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 13,068 కేసులు నమోదు మెదక్ జి
మెదక్ కలెక్టర్ హరీశ్పై ఈటల జమున వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జిల్లా అధికారుల సంఘం ప్రభుత్వ ఆదేశాల మేరకే జిల్లా అధికారులు పనిచేస్తారని వెల్లడి కించపరిచే విధంగా మాట్లాడటం మానుకోవాలి ఖండించిన మెదక్ �
జేఈఈ, జేఈఈ అడ్వాన్స్లో వినోద్ కుమార్కు 955వ ర్యాంకు స్వగ్రామం హనుమాన్నగర్లో సంబురాలు కంది, డిసెంబర్ 7: అతడిది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు గ్రామంలో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. పేదింట
గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరుగా తరలింపు ఇంటింటా చెత్త బుట్టలు పంపిణీ పరిశుభ్రంగా మారిన గ్రామాలు రామాయంపేట రూరల్, డిసెంబర్ 7 : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు, అవి అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెంద