పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలువివిధ రూపాల్లో పోరాటం ఉధృతంస్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం ఆగదు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితెలంగాణ వడ్లను కొనుగోలు చేయాల్సిందే..జహీరాబాద్ ఎంపీ �
ఇంతకు ముందు పత్తి, వరి పెడుతుండె..ఇప్పుడు మిర్చికి పూత, కాత ఇరగకాసింది..మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో నమ్మకం కలిగింది.నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్యనర్సాపూర్, డిసెంబర్ 1 : ‘సీఎం సారు వరి కాకుండా వేరే �
అందోల్, డిసెంబర్ 1 : ఎయిడ్స్ వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జోగిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ సూచించారు. బుధవారం జోగిపేటలో పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లతో కలిసి ఎయిడ్స్ప
Siddipeta | ఇది నిజంగా ఓ విషాదం!! రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. కారులో ఎంతమంది ఉన్నారు? వారికి ఏమైందన్న విషయం తెలియదు. వారిని ఎలాగైనా కాపాడాలన్న వృత్తిధర్మంతో రంగంలోకి దిగాడు ఓ
Crime news | వివాహిత మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన వరాల సంగమ్మ (45) అక్టోబర్ 16న సాయం
మెదక్ స్థానానికి టీఆర్ఎస్కు సంపూర్ణ బలం టీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో 880 ఓట్లు అభ్యర్థి యాదవరెడ్డిని గెలిపించాలి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, అందోల్, నారాయణఖేడ్ ప్రజాప్రతి�
పెండింగ్ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలిమూడో వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలిసిద్దిపేట కలెక్టర్ హనుమంతరావుసిద్దిపేట అర్బన్, నవంబర్ 30 : గౌరవెళ్లి రిజర్వాయర్ పెం డింగ్ భూ సేకరణ పూర్తి చేసి, పనుల
ప్రారంభం కానున్న కొత్త మద్యం దుకాణాలుసంగారెడ్డి జిల్లాలో 101, సిద్దిపేటలో 93, మెదక్లో 49 షాపులుఈ నెల 20న లాటరీ ద్వారా కేటాయించిన అధికారులుప్రతీ దుకాణంలో మూడు సీసీ కెమెరాలుఅన్ని వసతులు సమకూర్చుకున్న వ్యాపార�
మానవ మేధస్సుకు సవాల్ విసురుతున్న ఎయిడ్స్నైతిక జీవనమే అసలైన మందు అంటున్న నిపుణులుచేర్యాల టౌన్, నవంబర్ 30: ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఎయిడ్స్. ఎంతటి మొండిరోగానికైనా మందు కనుక్కుంటున్న ప్రస్తుత త�
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయంకూరగాయల రైతులకు సర్కారు ప్రోత్సాహంన్యాల్కల్, నవంబర్ 30: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూరగాయల సాగుపై మక్కువ చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కు�
రామాయంపేట, నవంబర్ 30 : వరి ధాన్యం దళారుల పాలు కాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు విక్రయాలు జరుపాలని రామాయంపేట మండల ప్రత్యేక అధికారి రామారావు శ్రీనివాసరావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి అన్నారు. మంగళ�
మెదక్ అర్బన్, నవంబర్ 30 : గంజాయి రవాణాపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి కేసులను నమోదు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి పోలీసులను ఆదేశించారు. పెండింగ్ కేసులపై మంగళవారం పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరె�
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 30 : పిల్లలను పెంచలేకపోతే శిశుగృహలో అప్పగించాలని డీడబ్ల్యూవో పద్మావతి అన్నారు. మంగళవారం ఇంటర్నేషనల్ అడాప్షన్ మంత్లో భాగంగా డీడబ్ల్యూవో ఆధ్వర్యం లో సంగారెడ్డి జిల్లా �