పెరుగుతున్న సైబర్ మోసాలువ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు అంటూ మెసేజ్లునమ్మితే మోసపోయినట్లే..ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఫిర్యాదులుఅప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు24 గంటల్లో ఫిర్యాదు చేస్తే డబ్బు
చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలిఅవగాహన పెంచుకొని హక్కులు కాపాడుకోవాలిఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డిజహీరాబాద్లో ఘనంగా న్యాయ దినోత్సవం జహీరాబాద్, నవంబర్ 27 : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గ
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 27 : కోత, కుట్టు లేకుండా నోస్కాల్ పెల్ వాసెక్టమీ ప్రత్యేక శిబిరాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు. శనివారం డీఎ�
మెదక్, నవంబర్ 27 : రాబోయే యాసంగి సీజన్లో వరి సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను దృష్టిసారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాన
రేపటి నుంచి అంతారంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న పాండురంగ ఉత్సవాలుమునిపల్లి, నవంబర్ 27 : రాష్ట్రంలోనే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలు ప్రతి ఏడు నిర్వహ�
మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 26 : పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. కాలపరిమితిని మరో 6 నెలలు పొడిగిస్తూ శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఉత్�
వైద్యవిద్యకు ఎంపికైన హత్నూరు గురుకుల విద్యార్థులు నిరంతర సాధనతో లక్ష్యం వైపు ముందడుగు జేఈఈలో సత్తాచాటిన ముగ్గురు విద్యార్థులు విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరేలా కృషి చేస్తున్న అధ్యాపక బృందం నిరుపేద క�
అంతర్జాల పోటీల్లో మేటి బాల కవులు కథా రచన, కవిత సమ్మేళన పోటీల్లో సత్తా చాటుతున్న బొల్లారం విద్యార్థులు అవార్డులు, రివార్డులతో అదరగొడుతున్న వైనం తెలుగు ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో శిక్షణ బొల్లారం, నవంబర్ 25 :
పొగమంచు అందాలు సంగారెడ్డి జిల్లాలో కనువిందు చేస్తున్నాయి. తెల్లవారు జామున కురిసే మంచు చూపరులను ఆకర్షిస్తున్నాయి. శీతాకాలం ప్రారంభం నుంచి ఎన్నడూ లేని విధంగా గురువారం దట్టంగా కురువగా, రహదారులన్నీ మంచు త�
20క్వింటాళ్ల కారం10 క్వింటాళ్ల పసుపు అమ్మకం రూ.8లక్షల వ్యాపారం ధర తక్కువ, నాణ్యతలో మేటి ఇప్పటికే మిట్టపల్లి పప్పుల పేరుతో మార్కెట్లో విక్రయాలు మంత్రి హరీశ్రావు ప్రోత్సాహంతో ముందుకు యంత్రాల కొనుగోలుకు న�
జగదేవ్పూర్ నవంబర్25 : కొండపోచమ్మ తల్లి దీవెనలతో రాష్ట్ర ప్రజలంతా చల్లగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ ప్రసిద్ధ కొం�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గిరిజన తండా అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హామి ఇచ్చారు.