మెదక్ జిల్లాలో 3, సంగారెడ్డిలో 4, సిద్దిపేటలో 2 పోలింగ్ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ మెదక్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరీశ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పోలింగ్ అధికారులకు శిక్షణ ప�
ఇంతకు ముందు పత్తి, వరి పెడుతుండె.. ఇప్పుడు మిర్చికి పూత, కాత ఇరగకాసింది.. మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో నమ్మకం కలిగింది. నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్య నర్సాపూర్, డిసెంబర్ 2 : ‘సీఎం సారు వరి కాకుండా వేర�
చుక్క నీటికి చక్కటి ఫలితం సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం చేయూత బిందు, తుంపర సేద్యంతో నీటి ఆదా వ్యవసాయ పరికరాలతో రైతన్నకు మేలు రైతులు బిందు, తుంపర సేద్యంపై అమితాసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సేద్�
మరోసారి పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర తాజాగా రూ.103 భారం గడిచిన మూడు నెలల్లో రూ.484 పెంపు ఆందోళనలో చిరు వ్యాపారులు.. గుది‘బండ’గా మారిందని ఆవేదన ఇలాగైతే వ్యాపారం చేయలేమని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వినియోగదారు�
నిందితుడి రిమాండ్ | అత్యాచారం కేసులో నిందితుడ్ని అరెస్టు చేసినట్లు మెదక్ డీఎస్పీ సైదులు తెలిపారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
రామచంద్రాపురం, డిసెంబర్ 1 : అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం డివిజన్లోని వార్డు కార్యాలయంలో ఇంజినీరింగ్, శానిట
సిద్దిపేట అర్బన్/మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 1 : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో పేర్లను పరిశీలించి, ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఓటర్ సవరణ జాబితా పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప�
మెదక్, డిసెంబర్ 1 : మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష త్వరలో నెరవేరనున్నది. ఏండ్ల నాటి కల.. ఎట్టకేలకు నెరవేరనున్నాయి. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్కు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పనులు ఇప
మెదక్ జిల్లా నందిగామకు చెందిన తల్లీకొడుకు దుర్మరణంసహాయక చర్యలకు బావిలో దిగిన గజ ఈతగాడి మృత్యువాతకారును తీసేందుకు 7 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, ఏసీపీహుస్నాబాద్�
పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలువివిధ రూపాల్లో పోరాటం ఉధృతంస్పష్టమైన హామీ వచ్చే వరకు పోరాటం ఆగదు.మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితెలంగాణ వడ్లను కొనుగోలు చేయాల్సిందే..జహీరాబాద్ ఎంపీ �
ఇంతకు ముందు పత్తి, వరి పెడుతుండె..ఇప్పుడు మిర్చికి పూత, కాత ఇరగకాసింది..మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో నమ్మకం కలిగింది.నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్యనర్సాపూర్, డిసెంబర్ 1 : ‘సీఎం సారు వరి కాకుండా వేరే �