విత్తనాలు సిద్ధం! యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యం మెదక్ జిల్లాకు చేరుకున్న విత్తనాలు పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాల్లో విక్రయాలు ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్న రైతులు మెదక్ జిల్లాలో 1,41,343 ఎకరాల్లో స�
రేంజ్లు, బీట్ల ఆధారంగా లెక్కింపు 22న ప్రారంభం.. 28 తేదీకల్లా పూర్తి జిల్లాలో 98 బీట్లు విధుల్లో 128మంది సిబ్బంది మెదక్ జిల్లాలో 58,185.92 హెక్టార్లలో అటవీప్రాంతం నాలుగేండ్లకోసారి నిర్వహించే జంతు గణన మెదక్ జిల్లా
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ ఐదుగురివి ఆమోదించిన అధికారులు పర్యవేక్షించిన సాధారణ ఎన్నికల పరిశీలకుడు వీరబ్రహ్మయ్య ఉపసంహరణకు ఈనెల 26 �
సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం రాత పరీక్షతో ఎంపిక విధానం మెదక్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 25 ఖాళీలు మెదక్ రూరల్, నవంబర్ 24 : అంగన�
2021-22 విద్యా సంవత్సరానికి తీసుకోవాలని సర్కారు నిర్ణయం ఉమ్మడి మెదక్ జిల్లాలో 346 మందికి అవకాశం కలెక్టర్ల ఆమోదంతో విధుల్లోకి తీసుకోనున్న విద్యా శాఖ ఆనందంలో ఆర్ట్, వర్క్ ఎడ్యుకేటర్లు, పీఈటీలు మెదక్ మున్సి�
సేంద్రియ ఎరువులతో తీరొక్క పంట సాగు ఆదర్శంగా నిలుస్తున్న రసూలాబాద్కు చెందిన రైతు రోజు వారీ ఆదాయం భలే బాగు రసూలాబాద్కు చెందిన రైతు సాజిద్ అలీ మార్కెట్లో డిమాండ్ను బట్టి తన ఐదెకరాల్లో కూరగాయలను సాగు �
Crime news | తాగుడుకు బానిసై మనస్తాపానికి గురై ఓ వ్యక్తి త్మహత్యకు పాల్పడిన సంఘటన తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మూడో వంతుమెజార్టీ మాకే ఉంది..రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం మాది..రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది బీజేపీ..మెదక్ జిల్లాలో ఇప్పటికే 50శాతం ధాన్యం కొను�
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వంటీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచివరి రోజు ఏడు నామినేషన్లునేడు నామినేషన్ల పరిశీలనమెదక్, నవంబర్ 23 : స్థాన�
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది ఓటర్లు9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుమెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్మెదక్, నవంబర్ 23 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్ర�
రామాయంపేట, నవంబర్ 23: ప్రధానమంత్రి ఉపాధి కల్పనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కో ఆపరేటివ్ అధికారి కరుణ, ఎస్బీఐ ఏడీబీ చీఫ్ మేనేజర్ రవీంద్రనాథ్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ కరికె విజయలక్�
చేగుంట,నవంబర్ 23: ఆన్లైన్ మోసాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చేగుంట ఏఎస్సై శ్రీహరి అన్కారు. చేగుంట పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లి, చేగుంట, మక్కరాజిపేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆ