మంత్రి హరీశ్రావు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్రావు అన్నారు.
రైతులకు నెలనెలా.. ఏడాదంతా రాబడే మంత్రి హరీశ్రావు చొరవతో రూ.2 కోట్లు మంజూరు షెడ్ల నిర్మాణం పూర్తి కాగానే సబ్సిడీల అందజేత సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న పట్టు పరిశ్రమ శాఖాధికారులు సాగుకు సై అంటున్న
రెండు ఎకరాల్లో 10రకాల పండ్ల చెట్లు లాభాల బాటలో మహిళా రైతు ప్రత్యామ్నాయ పంటలే మేలు.. ఇతర పంటల కంటే తక్కువ నీరు, ఎక్కువ ఆదాయం రామాయంపేట రూరల్, నవంబర్ 22 :నేడు ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు, పండ్ల తోటలపై దృష్టి �
మెదక్, నవంబర్ 22 : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి
రెండు, మూడు రోజుల్లో సర్వే రిపోర్టు మెదక్ కలెక్టర్ హరీశ్ కన్వర్షన్ లేకుండా నిర్మాణాలపై పరిశ్రమ ప్రతినిధులపై ఆగ్రహం వెల్దుర్తి, నవంబర్ 22 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివా
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపునకు కృషి గజ్వేల్, నవంబర్ 21: పార్టీ అ�
ఒకే రోజు నాలుగు నామినేషన్లు నేటితో ముగియనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ గడువు మెదక్, నవంబర్ 22: ఉమ్మడి మెదక్ జిల్లా 4-స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గ
నేడు సంకష్టహర చతుర్థికి భారీగా తరలిరానున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక బారికేడ్లు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ జహీరాబాద్, బీదర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సు
ఇప్పటి వరకు 36 వేల క్వింటాళ్లు తూకం 35 మంది రైతులకు బిల్లుల చెల్లింపు మరో వారం రోజుల్లో పూర్తి కానున్న ధాన్యం కొనుగోలు కొల్చారం, నవంబర్ 20: మండల పరిధిలోని చిన్న ఘనపూర్ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్న�
నాలుగు నామినేషన్లు దాఖలు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుంచి తెలంగాణ శాసన మండలి సభ్యుని ఎన్నికకు సోమవారం నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలువైద్యసేవల కోసం క్యూకడుతున్న రోగులుపెరిగిన ప్రసవాల సంఖ్యకేసీఆర్ కిట్, అమ్మఒడికి ఆదరణసిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ వరకు 5972 కాన్పులుసిద్దిపేట, నవంబర్ 21: సర�
నిర్మాణాలకు నిధులు మంజూరు…ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలుదండుపల్లిలో ప్రారంభమైన పనులుమనోహరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటితో పాట�
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసిందిమహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం కితాబుచిన్నకోడూరు, నవంబర్ 21 : ‘రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రిజర్�
ధూళిమిట్టలో ముగిసిన జాతరఆఖరి రోజు ఆకట్టుకున్న బండ్లు, బోనాల ఊరేగింపుధూళిమిట్ట, నవంబర్ 21:మూడు రోజులుగా నిర్వహిస్తున్న ధూళిమిట్ట జాతర ఆదివారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున గంగ పోచమ్మ, కనకదుర�