రామచంద్రాపురం, నవంబర్ 28 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కమ్�
ఇంటింటికీ కూరగాయల సాగుచుట్టుపక్కల సంతకు తరలింపుప్రతి రోజు అదనపు ఆదాయంకొల్చారం, నవంబర్ 28: తాజా కూరగాయలకు కేరాఫ్ అడ్రస్ వసురాంతండాగా మారింది. ఏ కాలమైనా కూరగాయలు దొరకాలంటే మండల పరిధిలోని వసురాంతండాలో క
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిజిన్నారం శివారులోని రంగరాముల గుట్ట వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలుపూజలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిజిన్నారం, నవంబర్ 28 : ఆధ్యాత్మికతతో మనస�
ఏడుపాయలలో భక్తుల సందడి..పాపన్నపేట, నవంబర్ 28 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు త
సబ్సిడీపై చేప పిల్లలు అందజేస్తున్న ప్రభుత్వంచెరువుల్లో వదిలిన ప్రజాప్రతినిధులుహవేళీఘనపూర్, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువులకు మరమ్మతులు చేయడంతో కురిస�
పెరుగుతున్న సైబర్ మోసాలువ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు అంటూ మెసేజ్లునమ్మితే మోసపోయినట్లే..ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఫిర్యాదులుఅప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు24 గంటల్లో ఫిర్యాదు చేస్తే డబ్బు
చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలిఅవగాహన పెంచుకొని హక్కులు కాపాడుకోవాలిఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డిజహీరాబాద్లో ఘనంగా న్యాయ దినోత్సవం జహీరాబాద్, నవంబర్ 27 : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గ
సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 27 : కోత, కుట్టు లేకుండా నోస్కాల్ పెల్ వాసెక్టమీ ప్రత్యేక శిబిరాలు ఈ నెల 27 నుంచి ప్రారంభమైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి తెలిపారు. శనివారం డీఎ�
మెదక్, నవంబర్ 27 : రాబోయే యాసంగి సీజన్లో వరి సాగు నివారిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను దృష్టిసారించేలా కృషి చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాన
రేపటి నుంచి అంతారంలో నాలుగు రోజుల పాటు జరుగనున్న పాండురంగ ఉత్సవాలుమునిపల్లి, నవంబర్ 27 : రాష్ట్రంలోనే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలు ప్రతి ఏడు నిర్వహ�