వెలుగులు నిండిన కార్తిక దీపారాధన దీపాలతో కాంతులీనిన దేవాలయాలు నోములు ఆచరించిన మహిళలు నమస్తే తెలంగాణ నెట్వర్క్:కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. శివ, కేశవ క్షేత్రాలు మహిళల
చిలిపిచెడ్, నవంబర్ 19 : జగ్గంపేట గ్రామంలో శుక్రవారం పశువైద్య సిబ్బంది పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మంతప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సుర�
ఒకే వేదికపై విద్యార్థులు బహుమతులు అందుకోవడం అదృష్టంగా భావించాలి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19 : సాహిత్యకారులను తయారు చేసేందుకు పరిషత్తు పూనుకోవడం హర్షించదగిన వ�
నిజాంపేట, నవంబర్ 19: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా వివిధ రకాల పంటలను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ యేడాది అధిక �
కొండపాక, నవంబర్ 19: సిద్దిపేట ప్రజల చెంతకు త్రీస్టార్ హోటల్ రాబోతుందని ఆర్థిక, వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట పట్టణానికి సమీపంలో కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో నాగులబండ వద�
సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఏడీ సతీష్ సిర్గాపూర్, నవంబర్ 18 : జిల్లాలోని ప్రధాన చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచితంగా 34 లక్షల రొయ్య పిల్లలను వదులున్నామని సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్
ధర్నా చౌక్కు మనోహరాబాద్ నుంచి జడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో తరలిన టీఆర్ఎస్ నాయకులు తూప్రాన్/రామాయంపేట/మనోహరాబాద్/నిజాంపేట/చేగుంట/కొల్చారం : సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ ఇందిరాపా�
మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ ముగిసిన మద్యం టెండర్లు చివరి రోజూ పోటెత్తిన ఆశావహులు రాత్రి వరకూ కొనసాగిన ప్రక్రియ సంగారెడ్డిలో 111 షాపులకు 2310 దరఖాస్తులు మెదక్లో 49 దుకాణాలకు 829 దరఖాస్తులు సిద్దిపేటలో రాత�
ఊరంతా ఆరుతడి పంటలే సాగు ఏండ్ల నుంచి కూరగాయలు, లాభదాయక పంటల పైనే దృష్టి కరీంనగర్, వరంగల్, సిద్దిపేట మార్కెట్లకు పంట ఉత్పత్తులు తరలింపు ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా తురుకవానికుంట రైతులు ఆ ఊరిలో
చేనేత, హస్తకళా రంగాలకు ప్రభుత్వం బాసట కార్మికులు, కళాకారులకు సీఎం కేసీఆర్ భరోసా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ప్రదర్శనకు సందర్శకుల తాకిడి 40 స్టాల్స్లో రకరకాల దుస్తులు, గృహోపకరణాలు రామచంద్రాపురం, నవంబర్ 17
కలెక్టర్ ఎస్.హరీశ్ | ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా మూడో వేవ్ వచ్చిన దృష్ట్యా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Etala Rajender | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామం శివారులోని 77, 78, 79, 80, 81, 82వ సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు సర్వే
టేక్మాల్, నవంబర్ 16: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో శవాలై తేలారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో మంగళవారం జరిగింది