Crime news | తాగుడుకు బానిసై మనస్తాపానికి గురై ఓ వ్యక్తి త్మహత్యకు పాల్పడిన సంఘటన తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మూడో వంతుమెజార్టీ మాకే ఉంది..రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం మాది..రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది బీజేపీ..మెదక్ జిల్లాలో ఇప్పటికే 50శాతం ధాన్యం కొను�
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వంటీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచివరి రోజు ఏడు నామినేషన్లునేడు నామినేషన్ల పరిశీలనమెదక్, నవంబర్ 23 : స్థాన�
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది ఓటర్లు9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుమెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్మెదక్, నవంబర్ 23 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్ర�
రామాయంపేట, నవంబర్ 23: ప్రధానమంత్రి ఉపాధి కల్పనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కో ఆపరేటివ్ అధికారి కరుణ, ఎస్బీఐ ఏడీబీ చీఫ్ మేనేజర్ రవీంద్రనాథ్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ కరికె విజయలక్�
చేగుంట,నవంబర్ 23: ఆన్లైన్ మోసాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చేగుంట ఏఎస్సై శ్రీహరి అన్కారు. చేగుంట పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లి, చేగుంట, మక్కరాజిపేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆ
మంత్రి హరీశ్రావు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్రావు అన్నారు.
రైతులకు నెలనెలా.. ఏడాదంతా రాబడే మంత్రి హరీశ్రావు చొరవతో రూ.2 కోట్లు మంజూరు షెడ్ల నిర్మాణం పూర్తి కాగానే సబ్సిడీల అందజేత సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న పట్టు పరిశ్రమ శాఖాధికారులు సాగుకు సై అంటున్న
రెండు ఎకరాల్లో 10రకాల పండ్ల చెట్లు లాభాల బాటలో మహిళా రైతు ప్రత్యామ్నాయ పంటలే మేలు.. ఇతర పంటల కంటే తక్కువ నీరు, ఎక్కువ ఆదాయం రామాయంపేట రూరల్, నవంబర్ 22 :నేడు ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు, పండ్ల తోటలపై దృష్టి �
మెదక్, నవంబర్ 22 : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి
రెండు, మూడు రోజుల్లో సర్వే రిపోర్టు మెదక్ కలెక్టర్ హరీశ్ కన్వర్షన్ లేకుండా నిర్మాణాలపై పరిశ్రమ ప్రతినిధులపై ఆగ్రహం వెల్దుర్తి, నవంబర్ 22 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల శివా
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ యాదవరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపునకు కృషి గజ్వేల్, నవంబర్ 21: పార్టీ అ�
ఒకే రోజు నాలుగు నామినేషన్లు నేటితో ముగియనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ గడువు మెదక్, నవంబర్ 22: ఉమ్మడి మెదక్ జిల్లా 4-స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గ
నేడు సంకష్టహర చతుర్థికి భారీగా తరలిరానున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక బారికేడ్లు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ జహీరాబాద్, బీదర్ డిపోల నుంచి ప్రత్యేక బస్సు