మెదక్ నియోజకవర్గ ప్రజల రుణం జన్మ జన్మలకు తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను దర్శించుకుని, ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లాలో దాదాపు లక్ష వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయ అనుకూల �
ఆధ్యాత్మిక కేంద్రంగా గణేశ్ గడ్డ దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ సిద్ధి గణపతి దేవాలయాన్ని ఎమ్మె
క్రిస్మస్ పండుగకు చారిత్రాత్మక మెదక్ చర్చి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక రక్షకుడు ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వైభవంగా నిర
మండ లానికి ఏడు గ్రామ పంచాయతీ భవనా లు మంజూరయ్యాయి. తెలంగాణ ప్రభు త్వం పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగేండ్ల కింద అనుబంధ గ్రామాలు (ఆవాస ప్రాంతాలు), గిరిజన తండాలను నూ తన పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
కుల ధ్రువీకరణ పత్రం మార్చుకొని అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకొని టీచర్గా బోరంచ అశ్విని అనే మహిళ ఎంపికైనట్లు మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన మహిళా సంఘం నాయకురాలు మాధవి కలెక్టర్క�
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం ఆలయవర్గాలు భక్తిశ్రద్ధలతో స్వామి వారికి లక్ష బిల్వార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు.