తెలంగాణ ప్రభుత్వం గిరిజన తండాల అభివృద్ధ్దికి అనేక విధాలుగా కృషి చేస్తున్నది. ఇప్పటికే తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మగౌరవాన్ని పతాక స్థాయికి చేర్చింది. గత పాలకుల నిర్లక్ష్యంతో తండ�
భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. క్రిస్మస్ ముందు వచ్చిన ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో
కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్కు అర్జీదారుల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 42 మంది తమ సమస్యల అర్జీలను అధికారులకు అందజేశారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశ చరిత్రలో నిలిచి పోతారని, బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రామాయంపేటలో ఆయన మాట్లాడారు.