రాష్ట్రంలో అన్ని కులాల ప్రజలు తమ కులవృత్తులను చేసుకుంటూ అభివృద్ధి చెందాలనే దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి అన్నారు.
ఆపదలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కానుకుంట గ్రామానికి చెందిన ఆకాంక్ష కొంత కాలంగా అనారోగ్
మిషన్ భగీరథ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఏజెన్సీలకు సూచించారు. బుధవారం మండలంలోని తిప్పారం, మంగోల్ గ్రామాల పరిధిలోని మల్లన్నసాగర్ నుంచ�
ఉమ్మడి మెదక్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. నిత్యం ఏదో ఒక చోట టన్నుల కొద్దీ టాస్క్ఫోర్స్ అధికారులకు పట్టుబడుతున్నది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్�
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంక్షేమ పథక�