చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటాపాటలతో విద్యాబుద్ధులు చెప్పేందుకు అంగన్వాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయి. కానీ, పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది.
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు పెద్దలు.. శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదం చేస్తాయి. నిండైన జీవితాన్ని గడిపేందుకు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం ఓ లక్షణం. ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి ప్రధానం. క్రీడలు ఆరోగ్
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
జిల్లాలో ఓటరు నమోదు, మార్పుల చేర్పులకు నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరీ రివిజన్ మరింత వేగవంతంగా చేపట్టాలని స్వీప్ కన్సల్టెంట్ భవానీ శంకర్ స్పష్టం చేశారు.
ఎకరం పొలం, పింఛన్ కోసం భార్య కుమారుడు మరొకరి సాయంతో భర్తను హత్య చేసింది. వారం రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. కేసు సంబంధించిన విషయాలను మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు హాలియా పోలీస్టేషన్లో స�
ఆయిల్పామ్ పంట నూనె దిగుబడి 4 నుంచి 5 రెట్లు అధికంగా ఉంటుంది. మొక్కలు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి కాపు మొదలై 30 ఏండ్ల వరకు నిరంతర దిగుబడితో ఆదాయం వస్తుంది.
పోడు భూముల సమస్యల పరిషారంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యల పరిషారానికి అధికార యంత్రాంగం శాంతియుతంగా, కలిసికట్టుగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సూచించారు.
ప్రభుత్వం ఉపకార వేతనాల మంజూరుకు సిద్ధంగా ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల పెండింగ్, రిజిస్ర్టేషన్లపై ఆయా సంక్�
వీరభద్రస్వామి మమ్మే లు అంటూ భక్త జనసందోహం కార్తిక చివరి సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెం బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవాలయం ఆధ్యాత్మికతతో పులకరించిపోయింది. భక్త�