తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజవర్గంలోని తూప్రాన్ గణనీయమైన పురోగతి సాధించింది.
దేశంలోనే అభివృద్ధి, సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందని, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని పథకాలను అనుసరించేలా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్�
సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, రూ. కోట్లాది నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలు చేపడుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల �
గులాబీ శ్రేణులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మండలంలోని బొంతపల్లి టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు గొల్లవీరయ్యయాదవ్ ఇటీవల నల్లవల్లి రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నారాయణఖేడ్ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దశంకరంపేట పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు చెందిన 8 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్క�
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా శనివారం జిల్లావ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజా సంఘాల నాయకు లు అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని, ప్రతి ఒకరూ చదివి హకులు, బాధ్యతలు తెలుసుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బీ.ఆర్. అంబేదర
వచ్చే జనవరి 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
మతోన్మాదంతో దేశం ప్రమాదంలో పడిందని ప్రస్తుత పరిస్థితులలో దేశాన్ని రక్షించే బాధ్యత యువతరానిదేనని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నా రు.