జిల్లాల్లో కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కలెక్టర్లను ఆదేశించారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడే ప్రతి మాట ప్రజలను మోసం చేసే విధంగా ఉందని నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు విమర్శించారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలోని 2,14,890 రేషన్ కార్డుదారులకు 529 చౌక ధర దుకాణాల ద్వారా పోర్టిఫైడ్ బియ్యాన్ని అందించనున్నామని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది.
రేగోడ్ మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను జిల్లా వైద్యాధికారి చందునాయక్ గురువారం తనిఖీ చేశారు. దవాఖానలో వైద్య సేవలను పరిశీలించి, వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేలా తనదైన రీతిలో శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో ‘చంద్ర’ కాంతులు నింపుతున్నారాయన. ఉపాధ్యాయుడిగా తన సబ్జెక్టును బోధిస్తూనే భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో విశేష పాత్ర పోషి
వ్యాపార కేంద్రంగా ఉన్న సదాశివపేటలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. రూ.5.50 కోట్లతో పట్టణంలోని మార్కెట్ యార్డులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పనిచేస్తున్నారని తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడెం మధ
జిల్లావ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛ పురస్కారాలను ఈ నెల 10వ తేదీన అందజేయనున్నట్లు జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ తెలిపారు.
ఉమ్మడి తూప్రాన్ మండలంలో నేడు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.
కేంద్రస్థాయి లో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, ఉపాధి, ప్రత్యేక పైలట్ పథకా ల్లో పని చేస్తున్న ‘స్కీం’ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు న�