మాఘమ అమావాస్య.. అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించే రోజు. అందరి మనసులను భక్తి సాగరంలో ముంచెత్తే వేడుక. మాఘ మాసంలో బహుళ అమావాస్య అందరినీ దైవ సన్నిధికి నడిపిస్తూ మోక్ష ప్రాప్తి కోసం ఆలోచింపజేస్తుంది.
కొయ్యగుట్టపై బండరాళ్ల మధ్య వెలిసిన మల్లికార్జున స్వామి భక్తుల కొంగుబంగారమై వెలుగొందుతున్నాడు. కొన్నేళ్ల కిత్రం వెలిసిన మల్లికార్జున స్వామి సన్నిధిలో మాఘ అమావాస్య సందర్భంగా జాతర నిర్వహిస్తారు.
శ్రీరాముడు జలకమాచరించిన కూడవెల్లి వాగులో భక్తులు పుణ్యస్నానమాచరించేందుకు ఉత్సాహం చూపిస్తారు. కూడవెల్లి రామలింగేశ్వర క్షేత్రం సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట-భూంపల్లి మండలంలో ఉంది.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ బస్తీ దవాఖాన వైద్యుడు మణికంఠ సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజు శుక్రవారం జిల్లా కేంద్రంలోని 18, 22 వార్డుల్లో కొనసాగింది. కంటి స�
భవిష్యత్ ఆహారం చిరుధాన్యాలే అని, చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగిందని గ్రామ సర్పంచ్ కమిలిబాయి తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ మండలంలోని లచ్చినాయక్తండా గ్రామ పరిధిలోని జీడిగడ్డ తండాలో నిర్
భూమ్మీద మానవుడి తోపాటు సహజీవనం చేస్తున్న జంతువుల పట్ల కరుణ చూపాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. జంతువుల రక్షణతోపాటు వాటి పరిరక్షణకు ప్రభుత్వం జంతు హింస నివారణ చట్టం తీసుకొచ్చి
మెదక్ జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంపై మెదక్ కలెక్టర్ ఎస్. హరీశ్ ఏజెన్సీ నిర్వాహకులు, ఆర్అండ్బీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు.
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాధికారి రమేశ్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎల్ఎన్లో భాగంగా టీఎల్ఎంతోపాటు ఉపాధ్యాయుల విద్యాబోధనను పరిశీలించారు.
విత్తనాలను భూమిలో వేసినప్పటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతుకు ఇతర జీవుల నుంచి ప్రతిరోజు పోరాటమే. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చేయూతనిస్తుండడంతో రైతులు భూమికి బరువయ్యేలా పంటలు పండిస్తున్నారు.
దివంగత కాముని గోనయ్య శివ్వంపేట మండల ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమ ని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ�
సంక్రాంతి పుర స్కరించుకొని జిల్లావ్యాప్తంగా మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లాకేంద్రం మెదక్ పట్టణంలోని 24వ వార్డులో కౌన్సిలర్ చోళ మేఘమాల ఆధ్వర్యంలో శని వారం మహిళలకు ముగ్గుల పోటీలు
మానకొండూర్ నియోజకవర్గవ్యాప్తంగా గురువారం స్వామి వివేకానంద జయంతి వేడుకలను గురువారం ఘ నంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.