మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చని 14 నెలల కాలంలో జిల్లాలో ఇప్పటి వరకు 70 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బుధవారం మరో రైతు ఆత్మహత్య చేసుకున్�
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ ఆలయం ఏడుపాయల దుర్గమ్మ జాతరకు ముస్తాబైంది.మహా శివరాత్రి పురస్కరించుకొని బుధవారం ప్రారంభమయ్యే జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
ఇన్నాళ్లూ సర్కారు తుమ్మలు మొలిచి, బీడువారిన పొలాలతో కనిపించిన వర్గల్ ప్రాంత భూములు వరుసగా మూడోసారి విడుదల చేసిన గోదావరి నీళ్లతో తాగునీరు, సాగునీరుకు ఎలాంటి ఢోకాలేని పాడిపంటలతో తులతూగే పసిడి నేలలుగా మ�
పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరమని ఇఫో డైరెక్టర్ ఎం.దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో లబ్ధిదారులకు సీఎంఆర్ చెకులను పంపిణీ చేశారు.
పాత పంటల్లో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయని, సంప్రదాయ పంటల సాగుతోనే జీవితంలో ఆర్థిక అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని డీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి అన్నారు.
గతంలో ఎకరా భూమిలో వేరుశనగ సాగుచేస్తే 3 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేది. దీంతో రైతులు సాగుకు వెచ్చించిన పెట్టుబడి ఖర్చులు గిట్టుబాటు అయ్యేది కాదు.
తెలంగాణలో సమ్మక సారలమ్మ తర్వాత రెండో అతిపెద్ద జాతరగా ఏడుపాయల్లో జరుగుతుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏడుపాయల జాతరను వైభవంగా నిర్వహించేందుకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషి చేస్తున్నారు.
పేద వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సూచించారు.