జలగం వెంగళరావు పార్కులో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ సంస్థ సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ను బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్తో కలిసి మేయర్ గద్వాల్ విజయ�
గణేశ్ శోభాయాత్రకు గ్రేటర్ సిద్ధమైంది. గణేశ్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం.. మహా నిమజ్జనం నేడే జరుగనున్నది. బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్�
భవన నిర్మాణ వ్యర్థాల తరలింపుపై జీహెచ్ఎంసీ విస్తృత అవగాహన కల్పిస్తున్నది. నిబంధనలు ఉల్లంఘించిన యజమానులు, వాహనాలకు ఈవీడీఎం విభాగం భారీగా జరిమానాలు విధిస్తున్నది.
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా �
బంజారాహిల్స్ రోడ్ నం 1లోని జలగం వెంగళరావు (జేవీఆర్) పార్కు అభివృద్ధికి తెలంగాణ ఫెసిలిటీ ప్రమోషన్ సంస్థ ముందుకు వచ్చింది. సీఎస్ఆర్ పద్ధతిలో స్వంత నిధులతో అభివృద్ధి చేయనున్నది. ఈ మేరకు శనివారం సంస్థ �
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను �
వరద నీరును తొలగించాలనే ఆతృత, తొందరపాటులో అవగాహనలేమితో పౌరులు చేసే చర్యలు ప్రాణాలనే బలిగొంటున్నాయి. నగరంలోని మ్యాన్హోల్స్ మానవ మృత్యుకుహరాలు కావొద్దనే ఆశయంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఓ వైపు ప్రజల
పేదలకు ఎన్నో ఏండ్ల కల సాకరమైన వేళ.. ఆత్మగౌరవ సౌధం అందివచ్చిన వేళ ఇంటింటా పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం శనివారం అట్టహాసంగ�
మహిళా సాధికారతకు తోడ్పాటును అందించేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తున్నట్లు మేయర్ గద్వా ల విజయలక్ష్మి పేర్కొన్నారు. మహిళలు కాకుండా సీనియర్ సిటిజన్లు, వివిధ ప్రతిభావంతుల (దివ్యాంగుల)కు సహాయం అందించేందుక�
అతివేగం.. ఓ మహిళ ప్రాణం తీసింది. రెక్కాడితే గాని డొక్కాడని ఓ పారిశుధ్య కార్మికురాలిని ఓ మెడికల్ కాలేజీ బస్సు మృత్యువు రూపంలో కబళించింది. ఈ ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్ మహా నగర పారిశుద్ధ్య కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతోనే భరోసా ఉంటున్నదని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసీ ఏడో సాధారణ సమావేశం బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్�