ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్నది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశంలో అన్ని �
జీహెచ్ఎంసీ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముసాయిదాను సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం అసెంబ్లీ ముగిసిన మరుసటి రోజున నిర్వహించే దిశగా కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రె�
జీహెచ్ఎంసీ సర్వసభ సమావేశ ఏర్పాటుపై ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదికైన కౌన్సిల్ను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఉన్నా గడిచిన ఐదున్నర నెలలుగా నిర్వహించలేదు. తొలుత �
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు
జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. కమిషనర్ ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ మండిపడ్డారు. చట్�
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప
‘మీకు రేషన్ కార్డు ఉందా.. ఆధార్ కార్డులో అడ్రస్ ఇక్కడే ఉందా.. రేషన్ కార్డు లేకుంటే స్కీమ్స్ రావు.. రేషన్ కార్డు కోసం తెల్లకాగితంలో రాసివ్వండి.. ఒక కుటుంబంలో ఒకటే స్కీమ్ వస్తుంది” అంటూ ‘ప్రజాపాలన’ కార
జలగం వెంగళరావు పార్కులో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ సంస్థ సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన యోగా, మెడిటేషన్ సెంటర్ను బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్తో కలిసి మేయర్ గద్వాల్ విజయ�