సఫిల్గూడ చెరువును సుందరీకరిస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక కార్పొరేటర్ శ్రవణ్తో కలిసి మేయర్ సఫిల్గూడ లేక్ పార్కును పరిశీలించారు. ఈ పర్యటనకు హాజరు కానీ డీస
కంటోన్మెంట్ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను బల్దియాలో విలీనం �
బోనాల ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో జూలై 5 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా �
జీహెచ్ఎంసీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలకు మంగళం పాడారు. ప్రతి వారంలో బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు, కమిషనర్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు,
హైదరాబాద్ నగర ప్రజలకు వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ బల్దియా ఉన్నతాధికారులకు సూచించారు.
గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న అంబర్పేట...నిన్న షేక్పేట, రాజేంద్రనగర్, నేడు అద్రాస్పల్లి.. ఇలా వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నది.
నగరంలోని అత్యంత సమస్యాత్మకమైన చెత్త కేంద్రాల్లో పని చేసిన పారిశుధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ ప్రశంసా పత్రాలను సత్కరించింది. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కార్మికులకు ప్రశంసా పత్
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం మంగళవారం అర్థవంతమైన చర్చల నడుమ ముగిశాయి. తొలిరోజు అడ్వైర్టెజ్మెంట్, వీధి దీపాల నిర్వహణ, డిప్యూటేషన్ల అంశాలప