నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు �
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గురువారం తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాన
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరించడంతో మౌలిక వసతులు చేపడుతున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గోల్డెన్ హైట్స్కాలనీలో రూ.2.24 కోట్లతో �
తెలంగాణ ఉద్యమ గొంతు సాయిచంద్ హఠన్మరణంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుర్రంగూడకు తరలివచ్చారు.
ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ వసతి పథకం ద్వారా కొల్లూరులో రూ.1474.75 కోట్ల వ్యయంతో చేపట్టిన 15,660 గృహాల టౌన్షిప్ను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ప్రగతి చ�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22వ తేదీన అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున 20వేల మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు, అంబేద్కర్ విగ్రహం నుంచి స్మారక చిహ్నం వరకు నిర్వహించే ఈ ర్యాల
ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే 150 వార్డు స్థాయి కార్యాలయాల్లో వార్డు పరిపాలనకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వార్డు పరిపాలనపై బుధవారం ఏర్ప
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త అడుగులు వేస్తున్నది. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వార్డు పాలన కోసం ఇప్పటిక
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Hyderabad | ఎల్బీనగర్ జంక్షన్ను.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్గా నామకరణం చేస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్