సాధికారత, స్వావలంబన, శ్రమశక్తికి ప్రతిరూపాలుగా నిలుస్తున్న అతివలకు నగరం జేజేలు పలికింది. అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారంటూ కీర్తించింది. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గ్రేటర్లో ఘనంగా జరుప�
జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి భారీ ఎత్తున జనన, మరణ ధ్రువపత్రాలు జారీ కావడం
బడ్జెట్ మీద మాట్లాడుదామంటే.. ప్రొటోకాల్ పంచాయితీ తెస్తారు.. అభివృద్ధి గురించి చర్చిద్దామంటే.. బడ్జెట్ ఆమోదం కాలేదంటారు.. ప్రజా సమస్యలను చెప్పమంటే.. పోడియం చుట్టుముడుతారు.. ఇదీ గ్రేటర్ కౌన్సిల్ సమావేశ�
బల్దియా ఆధ్వర్యంలో అమలవుతున్న మౌలిక వసతులు, రవాణా, శానిటేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సంక్షేమ పథకాలు, రెవెన్యూ, యూబీడీ, చెరువుల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ బృందం
పారిశుధ్య నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ
మృతులంతా బీహార్కు చెందిన వలస కూలీలే భారీగా మంటలు చెలరేగడంతో దక్కని ప్రాణాలు దుర్ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ఒక్కో కుటుంబానికి 5 లక్షల పరిహారం ప్రకటన ప్రధాని సంతాపం, 2లక్షల పరిహారం ప్రకటన హై�
వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రూ.3.45 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నాలాల ఆధునీకరణ పనులను సోమవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని మోడీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో నగ�
బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్�