మియాపూర్ : రాష్ట్రంలో అతి పెద్దదైన శేరిలింగంపల్లి నియోజకవర్గ సమున్నాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపట్టినట్లు, రాబోయే రోజులలో ఈ పురోగతిని
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని గౌరీశంకర్ కాలనీలో కమ్యూనిటీహాల్ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం ప్రారంభించారు. చాలా కాలం క్రితమే ఈ కమ్య
బస్తీల్లో సీవరేజీ పనుల కోసం రూ.60 లక్షలు కేటాయింపు పనులను ప్రారంభించిన మేయర్ గద్వాల్ బంజారాహిల్స్,డిసెంబర్ 22: బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను మేయర�
సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ)/జీడిమెట్ల: నిర్మాణ వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్ కోసం మరో రెండు యూనిట్ల ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. జీడిమెట్లలో ఏర్పాట�
మొదటి సమావేశంలో 20 అంశాలకు 18 ఆమోదం స్థాయీ సంఘంలో.. నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకుందాం కలిసి చర్చిద్దాం.. నగరాన్ని అభివృద్ధి చేద్దాం.! కొవిడ్, ఎమ్మెల్సీ కోడ్ కారణంగానే.. మీటింగ్ ఆలస్యం సమావేశంలో మేయర్ విజయ
మియాపూర్ , డిసెంబర్ 7 : పరిసరాల పరిశుభ్రత, పటిష్టమైన పారిశుధ్యంతో నగర ఖ్యాతి మరింతగా పెరుగుతోందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇంకా కష్టపడి పని చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. దీనికి తోడు �
సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ )/అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో సోమవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అధికారులు కలిసి పర్యటించారు. పలు సమస్యలపై అరా తీశారు. శ
అంబర్పేట: బాగ్అంబర్పేట డివిజన్ సాయిబాబా టెంపుల్ రోడ్డు విస్తరణకు తగిన చర్యలు తీసుకుంటానని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. టెంపుల్ రోడ్డు విస్తరణ పై సాధ్యాసాధ్యాలను ఎమ్మెల్యే కా�
ఖైరతాబాద్ : పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ సంకల్పమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్లోని మహాభారత్నగర్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే దానం నాగేందర్, కా�
మెహిదీపట్నం : చారిత్రక కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. లంగర్హౌస్ బాపూఘాట్లో పునరుద్ధరించిన పురాతన బావిని సోమవారం రాత�
బల్దియా కార్యాలయంలో.. బీజేపీ కార్పొరేటర్ల వీరంగం వీధి రౌడీల్లా మారి.. బీభత్సం సృష్టించిన కమలం నేతలు మేయర్ చాంబర్లో విధ్వంస కాండ ఎన్నికల కోడ్ ఉందని తెలిసినా ఉనికి కోసం ఆరాటం పోలీసులు వద్దని వారించినా ర�
ఖైరతాబాద్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలదేనని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ ఎస్ విస్తృత స్థాయి సమావేశం సోమాజిగూడలోని జయగార్డెన్�