ప్రజల సహకారంతోనే కాలనీలలో 100 శాతం పూర్తి నగరంలో విస్తృతంగా పర్యటించిన మేయర్ గద్వాల విజయలక్ష్మీ పాఠశాల్లో శానిటైజేషన్ పనులను పరిశీలించిన మేయర్ సిటీబ్యూరో, ఆగస్టు 26(నమస్తే తెలంగాణ): మహా నగరం పరిధిలో అర్�
తనిఖీలు చేపట్టాలని అధికారులకు ఆదేశం వ్యాక్సిన్ పూర్తైన బస్తీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముషీరాబాద్, ఆగస్టు 26: ప్రజల సహకారంతోనే నూరు శాతం వ్యాక్సి
సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ)/ వనస్థలిపురం: ఇటీవల సాహెబ్నగర్లో జరిగిన మ్యాన్హోల్ దుర్ఘటనలో మృతి చెందిన ఇద్దరు ప్రైవేట్ కార్మికుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మరో చేయూతనందించింది. ఐటీ మంత్రి కేట
ఖైరతాబాద్, ఆగస్టు 14: సమాజ సేవ…ఉత్తమ ఉద్యోగి…బెస్ట్ స్టార్టప్…బెస్ట్ ఇన్నోవేటర్…ఇలా సామాజిక సేవలతో పాటు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఐకాన్ అవార్డులతో సత్కరించారు. శనివారం రాత్రి సోమాజిగూడలో
బంజారాహిల్స్, ఆగస్టు 5: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను గు�
నగరవాసులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోండి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం జంట జల�
గడ్డిఅన్నారం, నాగోల్లో విస్తృతంగా పర్యటించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సరూర్నగర్, నాగోల్కు.. ముంపునుంచి శాశ్వత పరిష్కారం చూపుతాం వారం రోజుల్లో టెండర్లు పిలువాలని ఆదేశాలు ప్రజల సందేహాలను నివృత్త�
సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ) : నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తున్న పారిశుధ్య కార్మికుల భద్రతకు బల్దియా అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే వారి ఆరోగ్య రక్షణకు సుమార�
చాదర్ఘాట్, జూలై 5 : మలక్పేట నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. సోమవారం చాదర్ఘాట్లోని రాష్ట్రపతి గార్డెన్లో 7వ హరితహారం కార్యక్రమంలో భాగంగ�
నేడు జీహెచ్ఎంసీ ప్రత్యేక బడ్జెట్ సమావేశం | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సమావేశం మంగళవారం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ విధానంలో సమావేశం జరుగు
హరితహారంలో భాగంగా 1.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్, జూన్ 21: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ యేడు 1.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగ�
ఆర్కేపురం, జూన్ 19: ఎస్సీ వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని శనివారం శనివారం రంగారెడ్డి జిల్లా మాదిగ జేఏసీ యూత్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకుడు నక్క శరత్ కుమార్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాద పూర