మన్సూరాబాద్, ఏప్రిల్ 20: జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి మంగళవారం ఉదయం ఆకస్మిక పర్యటన చేశారు. శానిటేషన్తో పాటు ఇతర అభివృద్ధి పనులను పరిశీలించార
గ్రేటర్లో.. మేయర్ ఆకస్మిక పర్యటనలు పారిశుధ్య పనులపై అధికారులకు చురకలు తరచు చెత్త వేసే చోట ప్రత్యేక మనిషిని ఏర్పాటు చేయాలని ఆదేశం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా నగరం�
అంబర్పేట, ఏప్రిల్ 19 : నగరంలో పారిశుధ్య నిర్వహణ ఎలా జరుగుతున్నదో తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సోమవారం ఆకస్మిక తనఖీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె అంబర్పేట డివిజన్లోని గ్రీన
జోనల్ కమిషనర్, డీసీలపై విజయలక్ష్మి తీవ్ర అసంతృప్తి పనితీరు బాగాలేదని మండిపాటు నగరంలో ఎక్కడా చెత్త నిల్వలు కనబడవద్దని అధికారులకు ఆదేశాలు పారిశుధ్య నిర్వహణలో అధికారుల పనితీరుపై మహా నగర మేయర్ గద్వాల వ
ప్రజలను నేరుగా కలవడం ద్వారానే సమస్యలు తెలుస్తాయి ‘మీడియా’ చిట్చాట్లో మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మేయర్ గద్వాల విజయలక్ష్మీ అ�
నాలాల్లో పూడికతీత పనులు త్వరగా పూర్తి చేయాలిఅధికారులకు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశం నగరంలో కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫాగింగ్, స్ప్రేయింగ్, శానిటేషన్లు చేయాలని మేయర్ గద్వాల విజయల�
45 ఏండ్లు దాటిన వారంతా కొవిడ్ వాక్సిన్ను ఖచ్చితంగా వేసుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు. బంజారాహిల్స్ రోడ్ నం.12 ఎన్బీటీనగర్లోని బస్తీ దవాఖానలో కొవిడ్�
పారిశుధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్త సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్య�