బస్తీవాసులకు అవసరమైనంత మేర తాగునీటిని అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో వేసిన మంచినీటి పైపులైన్ నుంచి తన ఇంటికి అక్రమంగా నాలుగు లైన్లను తీసుకున్న భవన యజమానిపై �
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రజలు కుటుంబ సమేతంగా తమ ఇంటిని , పరిసరాలను శుభ్రం చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు.
బేగంపేట సర్కిల్ కళాసిగూడలో నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి బంజారాహిల్స్లోని మేయర్ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట
ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలతో గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఆదివారం సైతం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది.
సమస్యల పరిషారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం మేయర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సిటిజన్ గ్రీవెన్స్ డిస్పోజల్ ప్రారంభ కార్యక్రమంలో ర�
జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉపకరణాలు, సహాయక పరికరాలు అర్హులైన వారికి సరిళ్ల వారీగా అందజేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
గ్రేటర్లో వీధి కుకల నియంత్రణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
జీహెచ్ఎంసీలో వివిధ పథకాల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇంజినీరింగ్,
ఆహార కల్తీని నివారించేందుకు ఫుడ్సేఫ్టీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో ఆహార కల్తీ నియంత్రణకు ఏర్పాటు చేసిన ఫుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా �
ఎన్నో సామాజిక సేవలు చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని.. ఇప్పుడు చేస్తున్న పనితో ఎంతో సంతృప్తిగా ఉన్నానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ దాతృత్వవేత్త పింకీరెడ్డి, ఫిక్క�
ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా, ఎంపీగా పనిచేస్తున్న బండి సంజయ్ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సమంజసం కాదు. సభ్యతా సంస్కారం లేకుండా మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. వెంటనే ఎమ్మెల్సీ కవితక�