పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త అడుగులు వేస్తున్నది. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వార్డు పాలన కోసం ఇప్పటిక
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి వార్డు పరిపాలన చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు.
Hyderabad | ఎల్బీనగర్ జంక్షన్ను.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్గా నామకరణం చేస్తూ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్
బస్తీవాసులకు అవసరమైనంత మేర తాగునీటిని అందించడంతో పాటు కలుషిత నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి ఆధ్వర్యంలో వేసిన మంచినీటి పైపులైన్ నుంచి తన ఇంటికి అక్రమంగా నాలుగు లైన్లను తీసుకున్న భవన యజమానిపై �
ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రజలు కుటుంబ సమేతంగా తమ ఇంటిని , పరిసరాలను శుభ్రం చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు.
బేగంపేట సర్కిల్ కళాసిగూడలో నాలా గుంతలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి బంజారాహిల్స్లోని మేయర్ కార్యాలయంలో బుధవారం జీహెచ్ఎంసీ తరపున రూ. 2 లక్షల చెక్కును అందజేస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ రూపంలో కాసుల వర్షం కురిసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఎర్లీబర్డ్ వసూళ్లను రాబట్టుకున్నది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందాలంట
ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా భారీ వర్షాలతో గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమవుతున్నది. ఆదివారం సైతం అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది.
సమస్యల పరిషారానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం మేయర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, సిటిజన్ గ్రీవెన్స్ డిస్పోజల్ ప్రారంభ కార్యక్రమంలో ర�
జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉపకరణాలు, సహాయక పరికరాలు అర్హులైన వారికి సరిళ్ల వారీగా అందజేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
గ్రేటర్లో వీధి కుకల నియంత్రణకు ఏర్పాటైన హైలెవల్ కమిటీ సూచించిన సిఫార్సులను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.