సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 16 అంశాలకు కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్ శేఖర్, సయ్యద్ మిన్హాజుద్దీన్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, అబ్దుల్ వాహెబ్, మహమ్మద్ అబ్దుల్ ముక్తర్, మహమ్మద్ మాజీద్ హుస్సేన్, మహమ్మద్ రషీద్ ఫరాజుద్దీన్, బండారి రాజ్కుమార్, వనం సంగీత యాదవ్, రాగం నాగేందర్ యాదవ్, ఈఎస్ రాజ్ జితేందర్ నాథ్ పాల్గొని పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందినవి..