తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు కీలకపాత్ర పోషించారని మాజీ ఎంపీ వినోద్కుమార్ కొనియాడారు. బీఆర్ఎస్ స్థాపించిన 2001 నుంచి వారు వెన్నెముకగా నిలబడ్డారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు నవీన్�
ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ఆదేశించార�
తెలంగాణ యూనివర్సిటీకి త్వరలోనే కొత్త వైస్ చాన్సలర్ వచ్చే నియమితులయ్యే అవకాశమున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ అక్టోబర్ 4వ తేదీన భే
రోడ్డుప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
సమాజ మార్పులో భాగంగా ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాలని రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ప�
వరంగల్ నగరాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నుంచి రూ. 4,200 కోట్లు కేటాయించాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. సోమవారం హైదరాబాద్ ప్రజాభవన్లో ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగారియా అధ్యక్షతన జరిగిన సమావేశానికి మేయ
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటల సాగుకోసం ఈనెల 7న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. వానకాలం పంటలకు సాగునీరందించే ప్రణాళికపై తెలంగాణ నీటి పారుదల శాఖ �
ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మన తరఫున ఢిల్లీలో పోరాడుతారని మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ అన్నారు. మోపాల్ మండలంలో గ్రామ కమిటీ నాయకులతో బుధవా
అరచేతిలో స్వర్గాన్ని చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కోపంతో ఉన్న ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్�
బాలల హకులను అందరూ పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిర�
పార్లమెంట్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. ఈ మేరకు గురువారం జిల్లా దవాఖానలో జరిగిన అభివృద్ధి కమిటీ స