జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలను సభ్యులు ఆమోదించారు. 14 అంశాలు, 3 టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్ల�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎం, కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల తుటాలు మళ్లీ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. పదకొండు ఎజెండాలను స్టాండింగ్ కమిటీ ముందు ప్రతిపాదన సిద్ధం చేశారు. ప్రధానంగా 11 చెరువుల పరిరక్షణ, అధ్యయనం, నిర్వహణ బా�
మేయర్ శంకుస్థాపన చేసినా.. రెండు నెలలుగా ఆ బస్తీకి రోడ్డు దిక్కులేదు. బంజారాహిల్స్ డివిజన్లోని ప్రేమ్నగర్లో గతుకుల రోడ్డుతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్ల కిందట ఓ పైపులైన్ కోసం రోడ్డ�
రాష్ట్రంలోనే అత్యధిక జనాభాకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ పరిధికి ఫస్ట్ సిటిజన్గా వ్యవహరిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారా..? అటు మేయర్గా, ఇటు రాజకీయంగా వి
గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తమ నిరసన గళాన్ని ఉధృతం చేశారు..ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అణగదొక్కే విధంగా గురువారం పాలకమండల�
మేయర్ తీరుకు నిరసనగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు (BRS Corporaters) నిరసనకు దిగారు. పాలకమండలి సమావేశం సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను సస్పెండ్ చేశారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లిన తమపై కాంగ్రెస్ పురుష కార్పొరేటర్లు బాబాఫసియుద్దీన్, సీఎన్రెడ్డి దాడి చేశారని, మహిళా కార్పొరేటర్లపై చేయి చేసుకోవడంతో పాటు జుట్టు పట్టుకుని లాగారని, చీరకొం�
ఒక్క నియోజకవర్గం పర్యటనలో రెండు చేదు అనుభవాలు నగర మేయర్కు ఎదురయ్యాయి. కూకట్పల్లి నియోజకర్గంలో బుధవారం పర్యటించిన మేయర్ విజయలక్ష్మికి రెండు వేర్వేరు ఘటనలు షాకిచ్చాయి.
జీహెచ్ఎంసీ ప్రజావాణికి అర్జీదారుల నుంచి స్పందన కరువైంది. క్షేత్రస్థాయిలో పరిష్కారం కానివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీ ప్రదా�
జీహెచ్ఎంసీ ఉద్యోగుల అంతర్గత బదిలీల్లోనూ అధికార పార్టీ నేతల జోక్యం మితిమీరుతున్నది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా జూబ్లీహిల్స్ సర్కిల్ డీసీ (డిప్యూటీ కమిషనర్) బదిలీ అయిన చ�
ఉప్పల్లో గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. నల్లచెరువు ప్రాంతంలోని నిమజ్జన ఏర్పాట్లు, పనుల పరిశీలనకు వచ్చిన మేయర్ను పలువురు నేతలు, ఉత్సవ సమితి ప్రతినిధులు నిలదీశార�
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం నాలుగో స్టాండింగ్ కమిటీ సమావేశం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఇందులో ఏడు అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు.
దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుందని ఎంతో ఆశగా ప్రజావాణికి వస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరించి.. అర్జీదారుల్లో భరోసా నింపాల్సిన అధికారులు..కంటి త�