సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 3వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక అంశాలను సభ్యులు ఆమోదించారు. 14 అంశాలు, 3 టేబుల్ ఐటమ్లకు సభ్యులు ఆమోదించినట్లు మేయర్ తెలిపారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు బొంతు శ్రీదేవి, బానోతు సుజాత, సయ్యద్ మిన్హాజుద్దీన్, సమీనా బేగం, అబ్దుల్ వాహెబ్, డా.ఆయేషా హుమేరా, మహమ్మద్ సలీం, మహాలక్ష్మీ రామన్ గౌడ్, మహమ్మద్ గౌస్ ఉద్దీన్, సిఎన్.రెడ్డి, ఎండీ బాబా ఫసియుద్దీన్, వి.జగదీశ్వర్ గౌడ్, బూరుగడ్డ పుష్పతో పాటు సీసీపీ శ్రీనివాస్, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, హేమంత్ సహదేవ్ రావు, అపూర్వ్ ,చౌహాన్, రవికిరణ్, వెంకన్న, అడిషనల్ కమిషనర్లు..
స్నేహ శబరిష్, వేణుగోపాల్, యాదగిరి రావు, సెక్రటరీ సత్యనారాయణ, గీతా రాధిక, నళిని పద్మావతి, వేణుగోపాల్ రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు రత్నాకర్, సహదేవ్ రావు, భాసర్ రెడ్డి, కోటేశ్వర రావు, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్ నాయక్, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఈలు రోహిణి, మోహన్ రెడ్డి, ఈఈలు రాధిక, మమత, హయాత్ నగర్ ఈఈ తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన అంశాలు