కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తింది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 18 వేల బస్తాల ధాన్యం విక్రయానికి వచ్చింది. మార్కెట్ ఆవరణ ధాన్యపు రాశులతో నిండి పోయింది
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరను అందించడంలో మార్కెట్ అధికారులు సక్సెస్ అవుతున్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తులకు ధరలు పలుకుత�
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇప్పుడే కొనేయండి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు రూ.51 వేల దిగువకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతోపాట�
భైంసా పట్టణంలో స్మార్ట్(ఫైబర్) సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ బండలు వినియోగదారుల చెంతకు చేరాయి. తక్కువ బరువు కలిగి ఉండి అధిక భద్రత ఇవ్వనున్నాయి. ఇండెన్ గ్యాస్
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.340 తగ్గి రూ.51,100 స్థాయికి పడిపోయింది. ఇక రూ.1,000 తగ్గిన కి�
ఐఫోన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. కాలిఫోర్నియాలోని యాపిల్ క్యాంపస్, స్టీవ్ జాబ్స్ థియేటర్లో రెండేళ్ల తర్వాత ఐఫోన్ 14ను మార్కెట్లోకి విడుదల చేసింది సంస్థ. ఐఫోన�
పొలాల అమావాస్య నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మార్కెట్ కళకళలాడుతున్నది. గ్రామాల నుంచి రైతులు తరలివచ్చి ఎడ్లకు అలంకరించే వివిధ రకాల
బంగారం ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర రికార్డు స్థాయిలో తగ్గడంతో దేశీయంగా దిగిరానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 34 డాలర్లు లేదా 2 శాతం తగ్గి 1,770 డాలర్లకు ది
డాలర్ ఇండెక్స్, క్రూడ్ ధరలు క్రమేపీ దిగిరావడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం స్టాక్ మార్కెట్ల సానుకూలంగా ట్రేడయ్యాయి. దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినప్పటికీ, అంతర్జాతీయ సంకేతాలకు అ�