వెజ్, నాన్వెజ్, పూలు, పండ్లు.. ఇలా ఏది కావాలన్నా ఒకేచోట దొరికేలా సమీకృత మార్కెట్లకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ కేంద్రానికి ఒకటి చొప్పున మంజూరు చేయగా, జగిత్యాల జిల్లాలోని మూడు నియోజక
ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు సన్నగిల్లడం, కమోడిటీ ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం దిగిరావడం తదితర సానుకూలాంశాల నేపథ్యంలో గత వారం మార్కెట్ ర్యాలీ జరపగలిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 18,314 పాయింట
Goli Soda | ప్రస్తుత ప్రపంచంలో పాత వాటికి కొత్త రంగులు వేసి మార్కెట్లోకి తీసుకువస్తే అదే నయా ట్రెండ్గా మారిపోతుంది. గోళీసోడా కొత్త రకంతో మార్కెట్లోకి వచ్చేసింది. పాత సోడాకు కొత్త రంగులు కలిపి ఆకర్షణీయంగా త�
నువ్వుల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలో యాసంగిలో 286 ఎకరాల్లో నువ్వుల �
మార్కెట్లోకి కల్తీ విత్తనాలు, పురుగు మందులు రాకుండా సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఇటీవల సీడ్ ట్రెజబిలిటీ బార్కోడ్ తీసుకొచ్చింది. వా�
ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగ�
సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేస్తూ మిర్చి సాగుచేస్తున్నారు.
ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. పొరుగు గ్రామాల నుంచి వచ్చి పోయేవారు, నగరంలోకి ప్రవేశించే వారితో కిట కిటలాడుతుంది. వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారు. రోడ్డుపక్కనే
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స
Kattangur Market | పేరుకు అది వార సంతే.. కానీ, అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. గుండుసూది నుంచి గునపాల వరకు.. పక్కపిన్ను నుంచి పాడి పశువుల దాకా.. అన్నీ సరసమైన ధరలకు లభిస్తాయి. ఈ సంతకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జి�
రైతులకు లాభాలు తెచ్చిపెట్టేలా వే సైడ్ మార్కెట్ ని ర్మించాం. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా మార్కెట్ను డిజైన్ చేశాం. ప్రైవేట్ విత్తన కంపెనీ తన సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దేశంలోనే ఒక క�
అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
హైదరాబాద్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరో భారీ లావాదేవీ జరిగింది. సెమీ-కండక్టర్ దిగ్గజం అమెరికాకు చెందిన మైక్రోచిప్ టెక్నాలజీ పెద్ద ఎత్తున ఆఫీస్ స్పేస్ను సొంతం చేసుకున్నది.