బియ్యం ధరలను నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఈ బియ్యా న్ని కిలో రూ.29కి విక�
బెల్లంపల్లి మార్కెట్, బజార్ ఏరియాలో సంక్రాంత్రి సందడి నెలకొన్నది. నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను, ముగ్గులకు కావాల్సిన రంగుల కోసం వచ్చిన వారితో మార్కెట్ సందడిగా మారిం�
ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశీయ మార్కెట్లోకి ఐదు సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోత�
risky car stunt | జనంతో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద కొందరు వ్యక్తులు కారు, బైక్తో స్టంట్ (risky car stunt) చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక�
నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) క్యూ కట్టారు. డిసెంబర్ నెల తొలి 15 రోజుల్లో ఈక్విటీల్లో రూ.42,733 కోట్లు (5.15 బిలియన్ డాలర్లు) పెట్టుబడి చేశారు. ఒక పక్షం రోజుల్లో ఎఫ్పీ�
ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 38 శాతం పెరిగే వీలుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. హైదరాబాద్సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల రియల్టీ మార్కెట్పై అనరాక్ తాజాగా తమ అంచ�
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ.18,070 (217 డాలర్లు) పలుకుతున్నది. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ పాంతాల్లో 22వ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం ‘మెయిన్ స్ట్ర�
దేశీయ రిటైల్ మార్కెట్కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది.
దేశీయ ఆటో రంగానికి పండుగ కళ వచ్చింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో ఆయా కంపెనీల వాహనాలు గత నెల భారీగా అమ్ముడైపోయాయి. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,91,472గ�
Hyderabad | దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయ వృద్ధితో పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలోనే 2023-25లో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల మార్కెట్లలోకి కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలం అందు�
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.