risky car stunt | జనంతో రద్దీగా ఉన్న మార్కెట్ వద్ద కొందరు వ్యక్తులు కారు, బైక్తో స్టంట్ (risky car stunt) చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు వ్యక�
నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) క్యూ కట్టారు. డిసెంబర్ నెల తొలి 15 రోజుల్లో ఈక్విటీల్లో రూ.42,733 కోట్లు (5.15 బిలియన్ డాలర్లు) పెట్టుబడి చేశారు. ఒక పక్షం రోజుల్లో ఎఫ్పీ�
ఈ ఏడాది ఇండ్ల అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 38 శాతం పెరిగే వీలుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. హైదరాబాద్సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల రియల్టీ మార్కెట్పై అనరాక్ తాజాగా తమ అంచ�
ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో చదరపు అడుగుకు వార్షిక అద్దె రూ.18,070 (217 డాలర్లు) పలుకుతున్నది. దీంతో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన రిటైల్ హై స్ట్రీట్ పాంతాల్లో 22వ స్థానం లభించింది. ఈ మేరకు మంగళవారం ‘మెయిన్ స్ట్ర�
దేశీయ రిటైల్ మార్కెట్కు పండుగ కళ వచ్చింది. ఈ పండుగ సీజన్లో ఇప్పటిదాకా రూ.3.75 లక్షల కోట్ల రిటైల్ అమ్మకాలు జరిగినట్టు ట్రేడర్స్ సంఘం అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) సోమవారం తెలిపింది.
దేశీయ ఆటో రంగానికి పండుగ కళ వచ్చింది. మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ నేపథ్యంలో ఆయా కంపెనీల వాహనాలు గత నెల భారీగా అమ్ముడైపోయాయి. తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలు 3,91,472గ�
Hyderabad | దేశంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ ఆకర్షణీయ వృద్ధితో పరుగులు పెడుతున్నది. ఈ క్రమంలోనే 2023-25లో దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ప్రధాన నగరాల మార్కెట్లలోకి కొత్తగా 165 మిలియన్ చదరపు అడుగులకుపైగా కార్యాలయ స్థలం అందు�
ప్రెస్టీజ్ కంపెనీ పేరుతో నకిలీ ఫ్యాన్లను విక్రయిస్తున్న సంస్థపై హైదరాబాద్లోని బాలానగర్ పోలీసులు దాడి చేసి భారీ ఎత్తున నకిలీ ఫ్యాన్లు, వాటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టణాల్లో ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్ల అంగడ్లను తెరిచేశారు. పట్టణవాసులు �
రిలయన్స్ జియో సోమవారం ఇంటర్నెట్ ఆధారిత జియో భారత్ ఫోన్లను మార్కెట్కు పరిచయం చేసింది. కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో తెచ్చిన ఈ చౌక 4 జీ మొబైల్ ధర రూ.999. ఈ నెల 7 నుంచి అమ్మకాలు మొదలు కానున్నాయి.
ప్రజలకు మిర్చి ఘాటు తగులుతోంది. టామాట, క్యాప్సికం, క్యారెట్ ధర వందకు తగ్గడంలేదు. కూరగాయల ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. జిల్లాలో ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉండగ�
సన్న ధాన్యానికి మార్కెట్లో భారీ డిమాం డ్ ఉండటంతో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు పోటీ పడి మరీ అధిక ధరకు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలంలో దొడ్డు ధాన్యానికి బదులుగా సన్న ధాన్యాన్ని సా�
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ వాహనాల్లో నెక్సాన్..సరికొత్తగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.49 లక్షలుగాను, గరిష్ఠంగా రూ. 19.54 లక్షలుగా నిర్ణయించింది.