ఏ వస్తువు కొందాం అనుకున్నా సరే.. దాంట్లో ఏంటి స్పెషల్ అనేది నిశితంగా చూస్తాం. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ కొనేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు. మొత్తం జల్లడపట్టేసి ఓ ఫోన్ సెలెక్ట్ చేస్తాం.
ఇటు ధాన్యం కొనుగోళ్లు, అటు పత్తి కొనుగోళ్లలోనూ రైతన్నను అదును చూసి మోసం చేస్తున్నారు. ఒకేసారి మార్కెట్కు వస్తున్న పంట ఉత్పత్తులను ఆసరాగా చేసుకుని మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నారు. దాంతో రైతులు తీవ్రంగా
మండలంలోని మాల్ మార్కెట్లో ప్రతి మంగళవారం పెద్దఎత్తున సంత జరుగుతుంది. నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉండటంతో అది అంచెలంచెలుగా వాణిజ్య కేంద్రంగా ఎద
‘ప్రైవేట్ ఉద్యోగికి నెల జీతం రూ. 30 వేలు వ స్తుంది. తన భార్య నడిపే చిన్న కుటీర పరిశ్రమ ద్వారా మరో రూ.10 వేలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ ఆదాయం నెలకు రూ.40 వేలు.
చైనాకు చెందిన గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో రాష్ట్రంలోని మార్కెట్లో నకిలీ డీ-కాల్షియం పాంటొతెనేట్ మాత్రలు చెలామణి అవుతున్నాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వ
ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా అందంగా తీర్చిదిద్దుకోవాలని అందరూ కోరుకుంటారు. సరైన పద్ధతిలో ఇల్లు సర్దుకోకపోతే ఎంత విశాలమైన ఇల్లయినా ఇరుకుగా అ�
పొదుపు గురించి స్త్రీలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. ఖర్చులు అదుపు చేయడంలో, పైకాన్ని మదుపు చేయడంలో వాళ్ల శైలి ప్రత్యేకం. పర్పస్ లేకుండా పర్సులో డబ్బులు దాచుకుంటే అది పొదుపు అనిపించుకోదు. ని
వ్యవసాయ ఉత్పత్తుల మారెటింగ్పై సరైన అవగాహన లేక పలువురు రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని డీఏఓ శ్రవణ్కుమార్ అన్న�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024 ఎడిషన్గా విడుదల చేసిన ఈ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ బైకులను తీసుకొచ్చింది.
ఫంక్షన్లు.. ప్రారంభోత్సవాలు.. ఏ శుభ కార్యంలోనైనా అలంకరణకు ‘జెర్బరా’ పూలు ఉండాల్సిందే. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ప్రాంతాల్లోనే సాగైన ఈ పూలు ప్రస్తుతం తెలంగాణలోనూ సాగవుతున్నాయి.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ‘భారత్ రైస్' పథకాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ సోమవారం ప్రకటించింది.