చైనాకు చెందిన గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో రాష్ట్రంలోని మార్కెట్లో నకిలీ డీ-కాల్షియం పాంటొతెనేట్ మాత్రలు చెలామణి అవుతున్నాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వ
ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటే అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా అందంగా తీర్చిదిద్దుకోవాలని అందరూ కోరుకుంటారు. సరైన పద్ధతిలో ఇల్లు సర్దుకోకపోతే ఎంత విశాలమైన ఇల్లయినా ఇరుకుగా అ�
పొదుపు గురించి స్త్రీలకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పాల్సిన పనిలేదు. ఖర్చులు అదుపు చేయడంలో, పైకాన్ని మదుపు చేయడంలో వాళ్ల శైలి ప్రత్యేకం. పర్పస్ లేకుండా పర్సులో డబ్బులు దాచుకుంటే అది పొదుపు అనిపించుకోదు. ని
వ్యవసాయ ఉత్పత్తుల మారెటింగ్పై సరైన అవగాహన లేక పలువురు రైతులు నష్టాలను చవిచూస్తున్నారని, స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని డీఏఓ శ్రవణ్కుమార్ అన్న�
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024 ఎడిషన్గా విడుదల చేసిన ఈ పల్సర్ ఎన్ఎస్ సిరీస్ బైకులను తీసుకొచ్చింది.
ఫంక్షన్లు.. ప్రారంభోత్సవాలు.. ఏ శుభ కార్యంలోనైనా అలంకరణకు ‘జెర్బరా’ పూలు ఉండాల్సిందే. ఒకప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, పూణే ప్రాంతాల్లోనే సాగైన ఈ పూలు ప్రస్తుతం తెలంగాణలోనూ సాగవుతున్నాయి.
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ‘భారత్ రైస్' పథకాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ సోమవారం ప్రకటించింది.
బియ్యం ధరలను నియంత్రించేందుకు భారత్ బ్రాండ్ బియ్యాన్ని రిటైల్ అవుట్ లెట్ల ద్వారా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు గురువారం పేర్కొన్నాయి. ఈ బియ్యా న్ని కిలో రూ.29కి విక�
బెల్లంపల్లి మార్కెట్, బజార్ ఏరియాలో సంక్రాంత్రి సందడి నెలకొన్నది. నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను, ముగ్గులకు కావాల్సిన రంగుల కోసం వచ్చిన వారితో మార్కెట్ సందడిగా మారిం�
ఫ్రెంచ్కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశీయ మార్కెట్లోకి ఐదు సరికొత్త మాడళ్లను అందుబాటులోకి తీసుకురాబోత�