ఈ సీజన్లో పత్తి ధర పరుగులు పెడుతున్నది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠ ధర రూ.14వేలు పలికింది. గురువారం మార్కెట్కు రైతులు 12 వాహనాల్లో 200 క్వింటాళ్ల పత్తిని తెచ్చార�
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 590 పాయింట్ల రేంజ్లో ట్రేడైన తర్వాత చివరకు 303 పాయింట్లు లేదా 1.72 శాతం నష్టంతో ముగిసింది. ఆటో, ఎనర్జీ రంగాల సూచీలు మినహా మిగతా అన
తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ మాంసం మార్కెట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా
చారిత్రక,వారసత్వ కట్టడాల పరిరక్షణకు బల్దియా వేగంగా చర్యలు చేపడుతున్నది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, చార్మినార్ను సుందరంగా తీర్చిదిద్దగా..తాజాగా మౌలాలీ కమాన్కు కొత్త సొబుగులు
పెట్టుబడికి ఏది ఉత్తమం స్టాక్ మార్కెట్లు.. మ్యూచువల్ ఫండ్లు.. రెండూ వేర్వేరు మదుపు సాధనాలు. కానీ ఇవి ఒకటే అన్నట్టుగా చాలామంది అర్థం చేసుకుంటారు. ఈ రెండింటిలో ఏది ఉత్తమ మదుపు మార్గం అనే సందేహాలు కూడా తరచూ
ఉక్రెయిన్తో రష్యా దళాలు కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా దళాలు చుట్టుముట్టి ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు చాలా వరకు తప్పుబడుతున్నాయి. ఇ
దవాఖాన నిర్మాణానికి ఆటంకాలు సరికాదు : హైకోర్టు హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): గడ్డిఅన్నారం కూరగాయల మారెట్ను బాటసింగారం తరలించి, అ ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేయాలన్న ప్రభుత్వ ప్�
బంగారం ధరలు తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల పసిడి విలువ రూ.668 దిగి రూ.51,727 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పతనమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి
దేశీయ మార్కెట్లోకి నూతన గ్లాంజా వచ్చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటర్ తయారుచేసిన ఈ ప్రీమియం హ్యాచ్బ్యాక్ గ్లాంజా రూ.6.39 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. 1197 సీసీ పెట్రోల్ ఇంజిన్ కలిగిన
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధర వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగడంతో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. భారీ నష్టాలకు గురైయ్యాయి.
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు
ఖమ్మం :ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టా
ఐదు రోజుల వరుస నష్టాలకు తెర మెరిసిన బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు సెన్సెక్స్ 367, నిఫ్టీ 129 పాయింట్లు వృద్ధి ముంబై, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా ఐదు రోజులు నష్ట�