పరిగి : రైతులకు మార్కెట్యార్డులో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు మార్కెట్ కమిటీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచి�
కరోనాతో చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. కానీ, సౌందర్య ఉద్దీపన ఉత్పత్తులకు మాత్రం మార్కెట్ పెరిగింది. లాక్డౌన్ సమయాన్ని మగువలు చర్మ సంరక్షణకు ఉపయోగించుకోవడమే ఇందుకు కారణం. అప్పటికే బ్యూటీ మార్కెట్లో ఓ బ�
ముంబై ,జూలై : బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. బజాజ్ ఆటో నుంచి రాబోయే మరో కొత్త బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం.ఈ మేరకు బజాజ్ ఆ
హైదరాబాద్, జూలై 12: రాష్ట్ర మార్కెట్కు సోమవారం అత్యుత్తమ పోషక విలువలతో హలో టెంపే ఆహారోత్పత్తులు పరిచయమయ్యాయి. బెంగళూరుకు చెందిన వెగొల్యూషన్ ఇండియా స్టార్టప్ వీటిని తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ, జూన్ 30: తెలంగాణ, ఏపీసహా పలు రాష్ర్టాల మార్కెట్లకు ఆరోక్య బ్రాండ్ పన్నీర్ను పరిచయం చేసినట్లు డైరీ సంస్థ హట్సన్ ఆగ్రో ప్రోడక్ట్ లిమిటెడ్ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే విపణిలో ఆరోక్య బ్ర�
ముంబై, మే 11: కార్పొరేట్ గవర్నెన్స్, డిస్క్లోజర్లను పటిష్టపర్చేదిశగా మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కొత్త నిబంధనలను నోటీఫై చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా టాప్ 1000 లిస్టెడ్ కంపెనీలు డివిడెండు పంపిణీ విధా
హైదరాబాద్,మే 1: తెలంగాణా కేంద్రంగా కలిగిన ఆధునిక పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్ తమ వినియోగదారులకు నాణ్యమైన ఆహారపదార్థాలను అందించాలనే లక్ష్యంతో అందిస్తున్న విలువ ఆధారిత ఉత్పత్తుల జాబితాలో నేచుర
ఒకేరోజు 1.20 లక్షల బస్తాలు రాకనేటి నుంచి 3 రోజులపాటు కొనుగోళ్లు బంద్ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 28: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం ఎర్రబంగారం పోటెత్తింది. ఒక్కరోజే దాదాపు 1.20 లక్షల బస్తాల మిర్చి విక్రయానికి �
బంగారం | ఉవ్వెత్తున ఎగిసిన బంగారం ధరలు దిగొస్తున్నాయి. మొన్నటిదాకా రికార్డు స్థాయిలో పలికిన పసిడి విలువ.. ఇప్పుడు పతనమవుతున్నది. మున్ముందు మరింతగా తగ్గే
ఈ ఏడాది ఆదాయంలో 25% వృద్ధి2025 చివరి నాటికి రెట్టింపు ఆదాయంఫిక్కీ, యర్నెస్ట్ అండ్ యంగ్ అంచనాన్యూఢిల్లీ, మార్చి 26: కరోనా కాటుతో దారుణంగా కుదేలైన దేశీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ (వినోద) రంగం మళ్లీ గాడిలో పడుత�