మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్కు గరిష్ఠంగా రూ.7,511 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు. మంగళవారం కేసముద్రం మార్కెట్కు 210 క్వింటాళ్ల పత్తి రాగా, గరిష్ఠంగా క్వింటాల్ ధర రూ.7,511లకు వ్యాపారులు కొనుగోలు చేశారు. – కేసముద్రం