మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే... గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
Market | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హాయంలో నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా అమరచింత మండలం కృష్ణంపల్లి గ్రామస్థులు శుక్రవారం సంతను ప్రారంభించుకున్నారు.
బజాజ్ ఆటో లిమిటెడ్..దేశీయ మార్కెట్లోకి మరో ఈ-స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చేతక్ సిరీస్లో భాగంగా విడుదల చేసిన చేతక్ 3001 అప్గ్రేడ్ చేసి మళ్లీ విడుదల చేసింది.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో SC, ST మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశా
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని మార్కెట్ కమిటీ చెర్మన్ చెలుకల తిరుపతి డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిర�
‘మార్కెట్లో రైతులు 25 రోజుల నుంచి వడ్లు పోసుకుని పడిగాపులు గాస్తున్నా కొనుగోలు చేయడం లేదు. వర్షం పడితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను ఆగం చేస్తున్నది’ అని ఎమ్మెల్సీ తక్�
SUV rams | రద్దీగా, ఇరుకుగా ఉన్న మార్కెట్ రోడ్డులోకి ఒక వాహనం దూసుకొచ్చింది. అక్కడ పార్క్ చేసిన పలు బైకులను ఢీకొట్టింది. ఆ తర్వాత వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనతో అక్కడున్న జనం షాక్ అయ్యారు. ఆ వాహన
ఏ వస్తువు కొందాం అనుకున్నా సరే.. దాంట్లో ఏంటి స్పెషల్ అనేది నిశితంగా చూస్తాం. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ కొనేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు. మొత్తం జల్లడపట్టేసి ఓ ఫోన్ సెలెక్ట్ చేస్తాం.
ఇటు ధాన్యం కొనుగోళ్లు, అటు పత్తి కొనుగోళ్లలోనూ రైతన్నను అదును చూసి మోసం చేస్తున్నారు. ఒకేసారి మార్కెట్కు వస్తున్న పంట ఉత్పత్తులను ఆసరాగా చేసుకుని మద్దతు ధరకు ఎగనామం పెడుతున్నారు. దాంతో రైతులు తీవ్రంగా
మండలంలోని మాల్ మార్కెట్లో ప్రతి మంగళవారం పెద్దఎత్తున సంత జరుగుతుంది. నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై.. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దులో ఉండటంతో అది అంచెలంచెలుగా వాణిజ్య కేంద్రంగా ఎద
‘ప్రైవేట్ ఉద్యోగికి నెల జీతం రూ. 30 వేలు వ స్తుంది. తన భార్య నడిపే చిన్న కుటీర పరిశ్రమ ద్వారా మరో రూ.10 వేలు వస్తున్నాయి. వీరిద్దరి కుటుంబ ఆదాయం నెలకు రూ.40 వేలు.
చైనాకు చెందిన గ్జిన్ఫా ఫార్మస్యూటికల్ కంపెనీ పేరుతో రాష్ట్రంలోని మార్కెట్లో నకిలీ డీ-కాల్షియం పాంటొతెనేట్ మాత్రలు చెలామణి అవుతున్నాయని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) డైరెక్టర్ జనరల్ వ