Man Beheads Driver, Mob Kills Him | వీధి వ్యాపారి, వాహనం డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాపారి కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా డ్రైవర్ తల నరికాడు. ఆ తర్వాత స్థానికులు అతడ్ని కొట్టి చంపారు.
Realme 16 5G : రియల్మి సంస్థ నుంచి రియల్మి 16 5జీ పేరుతో కొత్త ఫోన్ విడుదలైంది. ఇది ఇండియాలోనే తొలి సెల్ఫీ మిర్రర్ ఫీచర్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రతి శుక్రవారం జరిగే వార సంత(అంగడి)కి ప్రత్యేకత ఉంది. చుట్టూ 40కిలోమీటర్ల పరిధిలో ఇంత పెద్ద అంగడి మరెక్కడా జరగదు. ఇక్కడికి హుస్నాబాద్ మం డలం నుంచే కాకుండా చుట్టుపక్
Bitcoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్ కాయిన్ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. ఒకే రోజు దాదాపు 12 శాతం పడిపోయి, 65,000 డాలర్ల దిగువకు చేరింది.
గోదావరిఖని మేకల మండికి మంగళవారం సాయంత్రం జనం దండిగా తరలివచ్చారు. మేకల ధరలు చూసి బెంబేలెత్తిపోయారు. మేడారం సమ్మక్క జాతరకు వెళ్లేముందు ఇంటి వద్ద సమ్మక్కలకు మేకలతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ.
తమకు కనీస వసతులు కల్పిస్తేనే పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తామని వ్యాపారులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం చెన్నూర్ మున్సిపల్ కార్యాల
Akhanda 2 |గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎంత భారీ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ… వరుసగా బ్లాక్బస్టర్లతో ప్రేక్షకుల హృ
Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది.. ఈ కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ తర్వాత వచ్చిన అఖండ ఎంత పెద్ద బ్లాక్బస్టర్ అయిందో ప్రత్యేకం�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు శుక్రవారం ఖరీఫ్ సీజన్ ధాన్యం రాక ప్రారంభమైంది. తొలి రోజే 40,798 బస్తాల ధాన్యం వచ్చింది. మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.
మార్కెట్లో ఉల్లి రైతుకు కన్నీరే మిగులుతున్నది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు వెళితే.. ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. లాభాలు లేకున్నా పెట్టుబడులు వస్తే చాలనుకున
మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మార్కెట్లోకి అత్యాధునిక వసతులతో రెనాల్ట్ కైగర్ టర్బో నూతన కారును కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మాధురి, ట్రెండ్ గ్రూప్ శ్రీహర్షిత్రెడ్డితో కలిసి ప్రారంభి�
మీరు కూరగాయల కొనేందుకు మార్కెట్కు వస్తున్నారా..? ఐతే జర పడవలు వెంట తెచ్చుకోండి.. ఎందుకంటే... గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిఖని ప్రధాన కూరగాయల మార్కెట్ జల దిగ్బంధంలో చిక్కుకుంది.